పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూర�
ఇందిరమ్మ రాజ్యం అంటే ఆంక్షలు విధించటమా? క ర్ఫ్యూ వాతావరణం సృష్టించడమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశానికే మకుటాయమానంగా తీర్చిదిద్దిన పోలీస్ వ్యవస్థను కే
Sai Dharam Tej 18 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(SDT 18) తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండగా.. హనుమాన్(Hanuman Producers) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్షో ఎంటర్టైన్మ
Niranjan Reddy | డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) పేరుతో ఏఈఓలను( AEOs) వేధించడం తగవు. సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్(Suspension) చేయడం దారుణమని మాజీ వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ (Niranjan Reddy) ఒక ప్రకటనలో ఖండించా�
Niranjan Reddy | అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆకాశమంత అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుం డా రైతులు, ప్రజలను నిండా ముంచార ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవ�
Niranjan Reddy | దాళారులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం(Congress government) ఉద్దేశపూర్వకంగా పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రులు ఉత్తమ్క�
Niranjan Reddy | కేవలం ఢిల్లీ నాయకులను సంతృప్తి పరచడానికి, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం దెబ్బ తీసేలా రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ(Rajeev gandhi) విగ్రహం ఏర్పాటు చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
పక్కరాష్ట్రం నుంచి వచ్చిన రోజువారీ కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ తొమ్మిది మందిని కాపాడి హీరో అయితే, ఒక్కరినీ కాపాడలేక ఖమ్మంలో ప్రభుత్వం, ముగ్గురు మంత్రులు జీరో అయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి �
Niranjan Reddy | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలకు ఒక ప్రత్యేక మంత్రిగా రెవెన్యూ మంత్రిని పెట్టింది.. ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచి�
Niranjan Reddy | పక్క రాష్ట్రం నుండి వచ్చిన రోజు కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్ 9 మందిని కాపాడి హీరో అయ్యాడు.. ముగ్గురు మంత్రులు, ప్రభుత్వం జీరో అయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యం ద్వారానే వరదల్లో ప్రాణనష్టం సంభవించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.