పండుగలా ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు తరలిరావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వనపర్తి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్�
తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా రచనలు చేసిన గొప్ప వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన నైజాంలాంటి వ్యక్తిని ఎదురించిన అ�
Niranjan Reddy | రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా ఈ ప్రభుత్వానికి సోయిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) విమర్శించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఎండిన పంట పొలాలను పరిశీల
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోస పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాలో ఎండిన వరి పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎండిన పంటల
Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
సీఎం రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒ రగబెట్టింది ఏమున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటేనే పచ్చి మోసమని, ఆకలి చావులు, �
‘ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాన్ని మోదీ సర్కారు నాన్చుతోందని.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
అన్నదాతల బలవన్మరణాలు, సాగు సంక్షోభంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి వచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పాపాలే రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ అధైర్య ప�
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న సోయి ఈ కాంగ్రెస్ ప్ర భుత్వానికి లేదని వ్యవసాయశాఖ మా జీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించా రు. రేవంత్ సర్కార్ తీరుతోనే రైతు ఆ త్మహత్యలు పెరిగిపోతున్నాయని అ
Niranjan Reddy | కేంద్రం విధానాలతో వ్యవసాయరంగం కుదేలవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి అన్నారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్లో ఫర్