రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు చాలా దారుణమని మండి పడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల గురించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏ ర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్ర భుత్వం ఎందుకు కోరడం లేదు? అని మాజీ మంత్ర�
Niranjan Reddy | రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకు పోయే ప్రయత్నాల�
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టుల కోరిక మేరకు వారితో శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
Niranjan Reddy | ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పి�
Niranjan Reddy | మనం తీసుకున్న చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి.. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు.. మా ఇష్టం అన్న విధంగా వ్యవహరించి అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు అని కేంద్ర, రాష్ట్ర ప్ర�
Niranjan Reddy | కర్రెగుట్టుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ఆపాలి.. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు వెనకటి నుండి కా�
‘తెలంగాణ రాష్ర్టానికి రేవంత్రెడ్డి షార్ట్కట్ సీఎంగా మారా రు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో అనుభవరాహిత్యం, అపరిపక్వత కనిపిస్తున్నది‘ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు అవస్థలు పడుతున్న వేళ అందాల పోటీలు అవసరమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందా ల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపకపోవడం సిగ్గుచేటన�
Niranjan Reddy | కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని.. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి డిమాండ్ చేశారు.
Niranjan Reddy | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కృష్ణా నదిలో తెలంగాణ నదీజలాలకు సంబంధించి న్యాయమైన వాటాకు పట్టుబట్టాలని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని మాజ
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అంచనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరిక బీఆర్ఎస్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశ�