ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PMKSY) ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
Niranjan Reddy | ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలద
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల
Niranjan Reddy | కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీధర్ రెడ్డి (45) దారుణ హత్యకు గురికావడంపట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాం�
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Niranjan Reddy | కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) పేర్కొన్నారు.
సాగు నీరులేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. హస్తం పార్టీ నేతలు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్లతో పాటుగా నీళ్లు, కరెంటు లేక ఎం�