Niranjan Reddy | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలతో వారి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమా�
యువ హీరో సాయిధరమ్తేజ్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్లో శివారులో వేసిన భారీ సెట్స్లో �
Sai Dharam Tej 18 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(SDT 18) తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండగా.. హనుమాన్(Hanuman Producers) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్షో ఎంటర్టైన్మ
Niranjan Reddy | రాష్ట్రంలో రైతు భరోసాకు దిక్కు లేదు. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా..? లేదా..? చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లా
Rythu Bharosa | యాసంగి పంటకు ఎకరాకు రూ.10వేలతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరాలకు రూ.15వేలు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
Sai Dharam Tej 18 | మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టాడు. గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఈ నటుడు మరో క్రేజీ కాంబోను లైన్లో పెట్టాడు. హనుమాన్ సినిమాత�
ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PMKSY) ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
Niranjan Reddy | ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలద
Niranjan Reddy | తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్ దాస్ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజన�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల
Niranjan Reddy | కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీధర్ రెడ్డి (45) దారుణ హత్యకు గురికావడంపట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాం�
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.