మెదక్లో పనిచేస్తున్న ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం హైదరాబాద్కు బదిలీ చేసింది. ఆయన భార్య టీచర్. దీంతో ఆమెను కూడా హైదరాబాద్కు బదిలీ చేయాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతును రోడ్డెక్కించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. వనపర్తిలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పేరుతో సర్కార్ �
Niranjan Reddy | రైతులను రోడ్లపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy) అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ(Loan waiver) చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంల�
Niranjan Reddy | మహిళా జర్నలిస్టులపై(Women journalists) భౌతికదాడి హేయమైన చర్య అని, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Niranjan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress government) మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టారు. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతున్నా�
Niranjan Reddy | రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. లక్ష కానీ, లక్షన్నరలోపు కానీ బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ 8374852619 వాట్సప్ నంబర్కి మీ వివరాలు పంపాలని మాజ�
Niranjan Reddy | తెలంగాన రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు తెలంగాణ వ్యవసాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, కరెంట�
జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గంలో అ ర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులను వెంట నే చేపట్టాలని, కాల్వలకు నీళ్లివ్వడంతోపాటు చెరువులను నింపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవోఏ) హైదరాబాద్ సిటీ కమిటీ నూతన అధ్యక్షుడిగా వెంకట్ గండూరు, కార్యదర్శిగా నిరంజన్రెడ్డి, ట్రెజరర్గా స్వర్ణలత ఎన్నికయ్యారు.
రుణమాఫీలో లబ్ధిదారుల సంఖ్య తక్కువవడంపై వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు.
రుణమాఫీకి పాస్బుక్కే ప్రామాణికమన్న ముఖ్యమంత్రి రైతు భరోసాకి పాస్బుక్కును ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
Niranjan Reddy | పంటల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవి మార్గదర్శకాలు కావు.. మభ్య పెట్టేందుకు ప్
బీఆర్ఎస్ నుంచి బాజాప్తాగా 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు.
Sai Dharam Tej 18 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(SDT 18) తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండగా.. హనుమాన్(Hanuman Producers) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్షో ఎంటర్టైన్మ
Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని రేవంత్, చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్లో నిరంజ