రాష్ట్రంలో మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా నూతన నిమ్స్ను, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్ట�
జీవన్దాన్ 2013 ప్రారంభమైందని, పదేండ్లలో 1200 మంది అవయవ దానం చేసినట్టు జీవన్దాన్ కోఆర్డినేటర్, నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ స్వర్ణలత చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ఆర్గాన్ డోనేషన్ డే సందర�
నగరం నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిమ్స్ దవాఖానలు రాష్ట్ర వైద్య రంగానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేయబోతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ‘హైబ్రిడ్' విధానంలో ని
కార్పొరేట్ హాస్పిటల్స్తో నిమ్స్ దవాఖాన పోటీ పడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా, అవయవాల మార్పిడి.. ఇలా ఏ రంగం తీసుకొన్నా నిమ్స్ దూసుకుపోతున్నదని చెప్పారు.
చిన్న పేగుకైనా, పెద్ద పేగుకైనా, గర్భసంచికైనా, కాలేయానికైనా, క్లోమానికైనా, మూత్రాశయానికైనా.. సర్జరీ చేసే అత్యాధునిక రోబో నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. మరింత వేగంగా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సల
రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఉన్న పడకల సంఖ్య కేవలం 17 వేలు. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి కేవలం 1,400 బెడ్స్. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతో తొమ్మిదేండ్లలోనే అనూహ్య ప్రగతి న
రాష్ట్ర వైద్య రంగంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేసుకొని, చాలా పురోగమించాం. ఒక్క మాటలో వివరించాలంటే 2014లో వైద్యరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.2,100 కోట్లు మాత్రమే. 2023-24లో కేటాయింపులు రూ.12,367 కోట్లు. దీన్ని బట్టే �
నిమ్స్ (NIMS) నూతన బ్లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో దశాబ్ది బ్లాక్ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్ హాస్పిటల్ భవనాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన విషయం తెలిసిందే. దీంతో సర్కార్ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలతో పోటీ పడుతున్నాయి. నగరంలో ప్రధాన దవాఖానలైన ఉస్మ�
అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఎంతో మంది నిరుపేద రోగుల ప్రాణాలను కాపాడుతున్న నిమ్స్ వైద్యులు.. తాజాగా అత్యంత అరుదై న, ప్రమాదకరమైన అయోర్టా (కడుపులో పె ద్ద రక్తనాళం ఉబ్బటం) వ్యాధితో బాధపడు�
ట్రాన్స్లొకేషన్.. ఇది అందరికీ తెలిసిన పదమే అయినా చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటుంది. మానవ అవసరాల కోసం వృక్షాలను నేలకూల్చాల్సి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా తొలగించి మరో చోటికి తరలించి ప్రాణం పోస�
అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సా�