పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో ఉన్న ఆరోగ్యశ్రీ రోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ను సమకూర్చామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.
మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా ప్రత్యేక గుర్తింపు పొందిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో శుక్రవారం నుంచి దంత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఒకప్పుడు సాధారణ వైద్యసేవలకే పరిమితమైన ని మ్స్ దవాఖానలో అధునాతన రోబోటిక్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు నిర్వహిస్తున్నారు.
నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీశ్రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. కార్యక
పిల్లలు అనేక లోపాలు, సమస్యలు, ప్రాణాంతక ఇబ్బందులతో పుడుతుంటారు. చూడటానికి పిల్లలు బాగానే ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు తెలవని ఎన్నో సమస్యలు, లోపాలు పిల్లలను ఆవరించి ఉంటాయి.
రాష్ట్రంలో మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా నూతన నిమ్స్ను, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్ట�
జీవన్దాన్ 2013 ప్రారంభమైందని, పదేండ్లలో 1200 మంది అవయవ దానం చేసినట్టు జీవన్దాన్ కోఆర్డినేటర్, నిమ్స్ నెఫ్రాలజిస్టు డాక్టర్ స్వర్ణలత చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన ఆర్గాన్ డోనేషన్ డే సందర�
నగరం నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిమ్స్ దవాఖానలు రాష్ట్ర వైద్య రంగానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేయబోతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ‘హైబ్రిడ్' విధానంలో ని
కార్పొరేట్ హాస్పిటల్స్తో నిమ్స్ దవాఖాన పోటీ పడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనా, అవయవాల మార్పిడి.. ఇలా ఏ రంగం తీసుకొన్నా నిమ్స్ దూసుకుపోతున్నదని చెప్పారు.
చిన్న పేగుకైనా, పెద్ద పేగుకైనా, గర్భసంచికైనా, కాలేయానికైనా, క్లోమానికైనా, మూత్రాశయానికైనా.. సర్జరీ చేసే అత్యాధునిక రోబో నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. మరింత వేగంగా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సల
రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఉన్న పడకల సంఖ్య కేవలం 17 వేలు. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి కేవలం 1,400 బెడ్స్. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతో తొమ్మిదేండ్లలోనే అనూహ్య ప్రగతి న