హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దవాఖాన విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించే భవన నమూనా చిత్రమిది. ఈ భవన నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎన
NIMS | పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
నిమ్స్ దవాఖానలో మరో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి పునర్జీవం ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబంలోని 12 ఏండ్ల బాలుడు పుట్టు�
బలగం మొగిలయ్య నిమ్స్ దవాఖానలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో వైద్యుల బృందం వైద్య సేవలందిస్తున్నది.
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి �
NIMS | అత్యంత క్లిష్టమైన ‘స్పైన్ స్కోలియోటిక్' శస్త్రచికిత్సల నిర్వహణలో నిమ్స్ దవాఖాన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో ఏండ్ల నుంచి ఈ శస్త్రచికిత్సలను కొనసాగిస్తూ గూని రోగులకు కొత్త జీవితాన్ని ప�
NIMS | హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. తద్వారా దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్�
NIMS | నెలలు కూడా నిండని చిన్నారులకు గుండె సమస్య.. బతకాలంటే అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాలి. ఇందుకు కచ్చితంగా విదేశీ వైద్యబృందం సాయం అవసరం. అయితే, ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల నుంచి వైద్యులను రప్పించారు.