ఖైరతాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానెల్ ద్వారా ఓ హృదయానికి జీవం పోశారు. బ్రేయిన్ డెడ్కు గురైన వ్యక్తి గుండెను తరలింపులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటంతో మరో వ్యక్తికి కొత
Letter of Credit అమీర్పేట్ : నిరుపేదల తక్షణ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సీఎం రిలీఫ్ ఫడ్ ఎంతగానో తోడ్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. అమీర్పేట్కు చెందిన సర్దార్ కిరణ్సింగ్ గత కొద్ద
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జననాట్య మండలి కళాకారుడు గాజులరామారం, అక్టోబర్ 29: తెలంగాణ ఉద్యమకారుడు, జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ ఈ నెల 27 అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. �
Jung prahlad | జననాట్య మండలి సీనియర్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆయన..
ఖైరతాబాద్, అక్టోబర్ 18 : కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న రోగులకు ఐసీయూ, వెంటిలేటర్లపై ప్రత్యేక చికిత్స అందించడం ఎంతో అవసరం. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత ఏడాదిన్నర కాలంగా కొవిడ్ రోగుల కోసం
మా ఎన్నికల (MAA elections) సందర్భంగా నటి హేమ (Hema) తన చేయి కొరకడంతో యాక్టర్ శివబాలాజీ (Siva Balaji) నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చేరారు. గాయానికి చికిత్స తీసుకున్నారు.
ఉచితంగానే ఖరీదైన హెపటైటిస్-బి, సి పరీక్షలు నిర్ధారణ తర్వాత నిమ్స్లో వైరల్లోడ్ టెస్టులు ఉస్మానియాలో లక్షల రూపాయల విలువైన చికిత్స మూడు జిల్లాల్లో ప్రారంభమైన పరీక్షలు సిటీబ్యూరో, అక్టోబర్ 1: (నమస్తే త�
మహిళా రైతుకు అరుదైన గుండెచికిత్స ఒకే ఆపరేషన్తో రెండు చికిత్సలు నిమ్స్ వైద్యుల ఘనత .ఖైరతాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఓ మహిళా రైతుకు నిమ్స్లో అరుదైన ఆపరేషన్ చేసి గుండె సమస్య నుంచి విముక్తి కల్�
చాదర్ఘాట్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. నిమ్స్, మలక్పేట యశోద దవాఖాన వైద్య బృందం ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గ్రీన్ చానెల్ ఏర�
నిమ్స్లో గుండెమార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం | పంజాగుట్ట నిమ్స్ దవాఖానలో గుండెమార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. దాదాపు ఐదుగంటల పాటు శ్రమించి వైద్యులు చికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం పెయింటర్�
స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్తో క్యాన్సర్కు ఉచిత చికిత్స నెలరోజుల్లో వివిధ దశల్లో శస్త్ర చికిత్సలు క్యాన్సర్ వైద్యంలో ఆధునిక సౌకర్యాలు ప్రైవేటు, కార్పొరేట్లలో చికిత్సకు రూ.10 లక్షలు నిమ్స్లో అన్�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నిమ్స్ దవాఖానలో క్యాన్సర్ బాధిత పిల్లల కోసం ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడున్న ఆంకాలజీ విభాగంలో �
ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 : క్యాన్సర్ పెద్దలకే కాదు… చిన్నారులకూ శాపంగా మారింది. పుట్టుకతో కొందరికి వ్యాధి సంక్రమిస్తుండగా, మరికొందరు వయసు పెరుగుతున్న క్రమంలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కారణాలేమైనా �