ట్రాన్స్లొకేషన్.. ఇది అందరికీ తెలిసిన పదమే అయినా చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటుంది. మానవ అవసరాల కోసం వృక్షాలను నేలకూల్చాల్సి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా తొలగించి మరో చోటికి తరలించి ప్రాణం పోస�
అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సా�
ఆదివాసీలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం వచ్చే నెల ప్రారంభం కానున్నది. జూన్ 24వ తేదీ నుంచి 30 వరకు అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్రాలకు నగరమే ప్రధాన హబ్కానుంది. ఇప్పటికే గ్రేటర్తో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను నగరంలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్
హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దవాఖాన విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించే భవన నమూనా చిత్రమిది. ఈ భవన నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎన
NIMS | పేద ప్రజల దవాఖాన నిమ్స్కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
నిమ్స్ దవాఖానలో మరో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 12 ఏండ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి చేసి పునర్జీవం ప్రసాదించారు నిమ్స్ వైద్యులు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబంలోని 12 ఏండ్ల బాలుడు పుట్టు�
బలగం మొగిలయ్య నిమ్స్ దవాఖానలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో వైద్యుల బృందం వైద్య సేవలందిస్తున్నది.
ఇంటి ఐదుగురం నెల రోజులు నిమ్స్ దవాఖా న్ల ఉన్నం. ఓ రోజు డ్యూటీల ఉన్న సిస్టర్ నుంచి మా అల్లుడు సదయ్యకు ఫోనొచ్చింది ‘కన్కవ్వ కాలం జేసింది, మీరొచ్చి ఆరు లచ్చల బిల్లు కట్టి శవం తీస్కపోర్ర’ని. ఉన్నయిదుగురికి �
NIMS | అత్యంత క్లిష్టమైన ‘స్పైన్ స్కోలియోటిక్' శస్త్రచికిత్సల నిర్వహణలో నిమ్స్ దవాఖాన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో ఏండ్ల నుంచి ఈ శస్త్రచికిత్సలను కొనసాగిస్తూ గూని రోగులకు కొత్త జీవితాన్ని ప�