MLC Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల పరిస్థితిపై సమీక్షించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు.
నిమ్స్ మరో మైలురాయిని అధిగమించింది. దవాఖాన చరిత్రలోనే మొదటిసారిగా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగికి విజయవంతంగా కోత లేకుండా వాల్ రిప్లేస్మెంట్ చేసి వైద్యులు రికార్డు సృష్టించారు.
గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకలు, పాము కాట్లతో ఆస్పత్రుల
నిమ్స్ దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో పిల్లలకు ఈ నెల 9 వరకు ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పార్వతి ఒక ప�
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం దవాఖానకు రానున్నదని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
MLA Sanjay | కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) ఫకీర్ కొండాపూర్ గ్రామనికి చెందిన ఆడేపు గణేష్, మెట్పల్లి పట్టణానికి చెందిన రాపర్తి హర్షవర్ధన్ అనే విద్యార్థులను ఆదివారం పరామర్శించారు. వారి యోగక్షేమాలు అ
Jayaraj | ప్రముఖ కవి, గాయకుడు, పాటల రచయిత జయరాజ్ను (Jayaraj) నిమ్స్ దవాఖానలో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం పరామర్శించారు. జయరాజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకన్నారు.
R. Narayana Murthy | పీపుల్స్స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్ నుంచి శనివారం డిశ్ఛార్జి అయ్యారు. గత బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయిన ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో
పీపుల్స్స్టార్, అభ్యుదయ చిత్రాల రూపకర్త, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్ట
R Narayana Murthy | ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) అస్వస్థతకు లోనయ్యారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం దవాఖానకు తరలించారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లేశం (38) ఓ వ్యక్తి వద్ద భూ�