అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వరంగ వైద్యకళాశాల నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వెంటిలేటర్పైకి చేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అం�
అరుదైన జెనటికల్ డిజార్డర్ వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తోంది నిమ్స్ వైద్యశాల. ఈ వ్యాధులు చాలా అరుదుగా, నూటికో, కోటికో ఒకరికి వస్తుంటాయని చెబుతున్నారు వైద్యులు. అయితే దురదృష్టావశాత్తు ఈ అరుదైన వ్యాధ�
చేయని తప్పునకు నిమ్స్ కార్మికుడిని పోలీసులు చితకబాదారు. చివరకు తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో అతడిని నిర్లక్ష్యంగా ఆస్పత్రి గేటు ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ అవమానీయ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరి�
రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, ఎ మ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. కీలకమైన విద్యా, సాంఘిక, గిరిజన శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారని, ఆయన శాఖల పరిధిలోనే విద్యార్థులు వరుస మరణాలకు �
Harish Rao | విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్ ఛాతీలో నొప్పి కారణంగా గురువారం నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు త�
తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థినుల్లో 9 మందిని తాండూరు జిల్లా దవాఖానకు, మరొక విద్యార్థిని నీలావతిని హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు శుక్రవారం తరలించార
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం... వందలాది మంది అమరవీరుల త్యాగం... కేసీఆర్ దీక్షాఫలం... ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది.
నిమ్స్లో బెడ్ల కొరత ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇతరులకు బెడ్ కావాలంటూ చికిత్స మధ్యలోనే డిశ్చార్జ్ చేయడంతో సకాలంలో వైద్యం అందక సదరు రోగి మృతిచెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Shailaja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి( Shailaja dies) చెందింది.
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని