పొట్టి ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు అమెరికా, కెనడా మధ్య పోరుతో టీ20 ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా అందుకు
Virat Kohli: కోహ్లీ అయిదు రోజులు ఆలస్యంగా టీమిండియా జట్టుతో కలిశాడు. టీ20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు రోహిత్ సేన వారం ముందే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ మాత్రం శుక్రవారం అమెరికాకు చేరుక
ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్ను పునరావృతం చేయలేకప
Virat Kohli | టీ 20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీ20 కోసం విరాట్ అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు.
New Jersey | జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవబోతున్నది. ఈ మెగా టోర్నీకి తొలిసారిగా వెస్టిండిస్తో కలిసి అమెరికా అతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే అమెరికాకు చేరుకున్నది. పొట్టి వరల్డ్
T20 World Cup | టీ20 వరల్డ్ కప్ జూన్ 2న ప్రారంభం కానున్నది. భారత్ జట్టు తొలి మ్యాచ్ను ఐర్లాండ్
ఆడననున్నది. మ్యాచ్కు టీమిండియా న్యూయార్క్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అమెరికాతో కలిసి వెస్టిండిస్ మెగా ఈవె�
వెస్టిండీస్, అమెరికావేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్కు బయల్దేరి వెళ్లనుంది. రోహిత్శర్మ సారథ్యంలోని టీమ్ఇండియాలో హార్దిక్పాం డ్యా, సూర
Most Millionaire's | అత్యంత కోటీశ్వరులున్న నగరాల జాబితాలో భారతీయ నగరాలకు సైతం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్న
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓహియో రాష్ట్రంలో ఒకరు మరణించారని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ శుక్రవారం పేర్కొన్నది.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని భావిస్తున్న న్యూయార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. మన్హట్టన్లోని రద్దీప్రాంతంలో ఇకపై కార్లు ప్రవేశిస్తే ‘రద్దీ రుసుము’గా 15 డాల
అమెరికా ఆరోపిస్తున్నట్టుగా న్యూయార్క్లో ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో ప్రమేయం ఉన్న అధికారులను భారత ప్రభుత్వ దర్యాప్తులో గుర్తించినట్టు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడ�