Mass Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Mass Shooting) కలకలం సృష్టించింది. న్యూయార్క్ (New York) రాష్ట్రంలోని ఓ పార్క్ (Park) లో కాల్పుల మోత మోగింది.
మానవళి చరిత్రలో ఇప్పటివరకు చూడని భారీ మూలకాన్ని సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానియం పార్టికల్ బీమ్ ఉపయోగించి నివర్మోరియం, ‘ఎలిమెంట్ 116’ నుం�
ICC : అమెరికాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణతో భారీ నష్టం మూటగట్టుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. అనుకున్న బడ్జెట్ కంటే రూ. 100 కోట్లు అదనపు ఖర్చుపై సమీక్ష కోసం త్రిసభ్య �
భూమిపై సముద్ర, మంచినీటి వనరుల్లో ఆక్సిజన్ తగ్గిపోతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది భూమిపై ఉన్న ప్రాణులకు భారీ ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలోని న్యూయార్క్లో ఆకాశంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. న్యూయార్క్లోని సిరక్యూస్లో పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనంలోని డాష్ కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది.
అమెరికాలో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు న్యూయార్క్తో పోల్చుకునేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఆసియా పసిఫిక్ సీఈవో మ్య
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్య కుట్ర కేసులో అరెస్టయి చెక్రిపబ్లిక్ జైల్లో ఉన్న భారతీయుడు నిఖిల్ గుప్తాను (Nikhil Gupta) అమెరికాకు అప్పగించినట్లు తెలుస్తున్నది. సోమవారం ఆయన్ను న్యూయార్క్�
బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పొట్టి ఫార్మాట్లో చాలాకాలం తర్వాత బౌలర్లు ఆధిపత్యం చెలాయించేలా అవకాశం కల్పించిన క్రికెట్ స్టేడియం ఇక చరిత్రలో భాగం కానుంది.
Nassau Stadium: లో స్కోరింగ్ మ్యాచ్లకు వేదికైన అమెరికాలోని నసావు స్టేడియాన్ని ఇవాళ్టి నుంచి తొలగించనున్నారు. టీ20 వరల్డ్కప్ కోసం ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇండో పాక్ మ్యాచ్ ఈ వేదికపైనే జరిగింది. న్యూ�
కొన్ని సోషల్ మీడియా పోస్టులను చూడటం, చదవడం మైనర్ బాలలకు దురలవాటుగా మారుతున్నది. అటువంటి పోస్టులు వారికి చేరకుండా వారి తల్లిదండ్రులు బ్లాక్ చేయడానికి అవకాశం కల్పించే బిల్లును న్యూయార్క్ స్టేట్ లెజ
పొట్టి ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు అమెరికా, కెనడా మధ్య పోరుతో టీ20 ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా అందుకు
Virat Kohli: కోహ్లీ అయిదు రోజులు ఆలస్యంగా టీమిండియా జట్టుతో కలిశాడు. టీ20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు రోహిత్ సేన వారం ముందే అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ మాత్రం శుక్రవారం అమెరికాకు చేరుక
ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్ను పునరావృతం చేయలేకప
Virat Kohli | టీ 20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీ20 కోసం విరాట్ అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు.