Actor Vishal | కోలీవుడ్ నటుడు విశాల్కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకోవడానికి అమెరికా వెళ్లిన విశాల్ అక్కడ న్యూయార్క్ వీధుల్లో ఓ
Horse | ఓ కార్గో విమాన (cargo plane) సిబ్బందికి షాకింగ్ అనుభవం ఎదురైంది. విమానంలో ఓ గుర్రాన్ని తరలిస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉంచిన బోను నుంచి తప్పించుకున్న గుర్రం విమానంలోని సిబ్బందిని భయబ్�
New York Diwali | హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు అమెరికాలోని న్యూయార్క్ (New York) రాష్ట్రం ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.
అమెరికాలో దీపావళి పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. దీపావళి రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హూచల్ సంతకం చేశారు.
ఐర్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ రాత్రి భోజనం కోసం తయారు చేసిన మెనూను వేలం వేశారు.
ప్రవాస భారతీయులు సొంత గడ్డపై, విదేశాల్లో చేపడుతున్న రాజకీయ కార్యకలాపాలు భారత దౌత్య వ్యవస్థకు పరీక్షగా మారుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన మోదీ అనుకూల భారతీయుల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్త�
అమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంద�
Viral Video | ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు, విచిత్రాలు అందరికీ పరిచయం అవుతున్నాయి.
Heavy Rains | అగ్రరాజ్యం అమెరికా (America)లోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదతో సబ్వేలు (Subway), అపార్ట్మెంట్లు పూర్తిగా నీట మునిగాయి.
న్యూయార్క్ నగరం కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది. నాసాకు చెందిన జెట్ ప్రొపల�
T20 worldcup: అమెరికాలో తొలిసారి టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు జరగనున్నాయి. మూడు వేదికల్లో ఆ మ్యాచ్లు ఉంటాయి. ఆ వేదికల వివరాలను ఇవాళ ఐసీసీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఆ టోర్నీ జరగనున్న విషయం తెలిసింద�
అమెరికాకు చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ హైదరాబాద్లో తమ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అగ్రరాజ్యంలో దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థగా పేరొందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ.. ఐటీ కారిడార్లోన�