New York Diwali | హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు అమెరికాలోని న్యూయార్క్ (New York) రాష్ట్రం ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.
అమెరికాలో దీపావళి పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. దీపావళి రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హూచల్ సంతకం చేశారు.
ఐర్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ రాత్రి భోజనం కోసం తయారు చేసిన మెనూను వేలం వేశారు.
ప్రవాస భారతీయులు సొంత గడ్డపై, విదేశాల్లో చేపడుతున్న రాజకీయ కార్యకలాపాలు భారత దౌత్య వ్యవస్థకు పరీక్షగా మారుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన మోదీ అనుకూల భారతీయుల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్త�
అమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంద�
Viral Video | ఇంటర్నెట్ పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలు, విచిత్రాలు అందరికీ పరిచయం అవుతున్నాయి.
Heavy Rains | అగ్రరాజ్యం అమెరికా (America)లోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదతో సబ్వేలు (Subway), అపార్ట్మెంట్లు పూర్తిగా నీట మునిగాయి.
న్యూయార్క్ నగరం కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది. నాసాకు చెందిన జెట్ ప్రొపల�
T20 worldcup: అమెరికాలో తొలిసారి టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు జరగనున్నాయి. మూడు వేదికల్లో ఆ మ్యాచ్లు ఉంటాయి. ఆ వేదికల వివరాలను ఇవాళ ఐసీసీ వెల్లడించింది. వచ్చే ఏడాది ఆ టోర్నీ జరగనున్న విషయం తెలిసింద�
అమెరికాకు చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ హైదరాబాద్లో తమ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అగ్రరాజ్యంలో దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థగా పేరొందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ.. ఐటీ కారిడార్లోన�
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్..యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో తన వరుస విజయాల జోరు కొనసాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో డిఫెండ�
Man Knocks Out Passenger | మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పక్కన కూర్చొన్న ప్రయాణికుడి భుజంపై తలపెట్టి నిద్రపోయాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ఆగ్రహించాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ముద�
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది దేశంలో చెరుకు దిగుబడులు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కార�
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం అమెరికా (America)లో సందడి చేస్తోంది. ఇటీవలే న్యూయార్క్ (New York ) నగరంలో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ (India Day Parade)లో పాల్గొనేందుకు వెళ్లిన సామ్.. ప్రస్తుతం అక్కడ