ధ్వని వేగానికి మించిన వేగంతో ప్రయాణించే ‘హైపర్సానిక్ జెట్' రూపకల్పనలో ముందడుగు పడింది. అమెరికా స్టార్టప్ ఇంజినీరింగ్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్' అభివృద్ధి చేసిన ‘హైపర్సానిక్ జెట్' టెస్ట్ ఫ్లైట
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..! ఇటీవలే న్యూయార్క్లోని బార్క్లే హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో.. ప్రసంగిస్తున్న సమయంలో బైడెన్ తడబడ్డారు.
PM Modi: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన న్యూయార్క్కు చేరుకున్నారు. శనివారం డెలావేర్లో జరిగిన 'క్యాన్సర్ మూన్ష�
అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదనీయం కాదని, అత్యంత హేయమైన చర్య అని న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. నాలుగో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం విల్మింగ్టన్లో 21న �
Swaminarayan temple: అమెరికాలో బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. ఆ దాడిని న్యూయార్క్లోని భారతీయ కౌన్సులేట్ ఖండించింది. ఆ హీనమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీస�
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. �
ఒత్తిడి వల్ల శుక్రకణాలు చలనశీలతను కోల్పోతాయని ఇప్పటివరకు చదువుకున్నాం. పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. కానీ, ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల్లో వేగం పెరుగుతుందని, పునరుత్పత్�
మనుషుల వయసును రివర్స్ చేయడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కానీ, ఓ సముద్ర జీవికి మాత్రం వయసును రివర్స్ చేసుకునే లక్షణాన్ని ప్రకృతే ఇచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు.
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్�
అమెరికాలోని ప్రవాస భారతీయులు మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఈ మేరకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ ఒక ప్రకటన జారీ చేశారు.
Telanagana CMO | తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయెల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీ ముందుకొచ్చింది. సోమవారం న్యూయార్క్లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ�