న్యూయార్క్లోని ఐకానిక్ వాల్స్ట్రీట్ ఓ భారతీయ జంట పెండ్లి బరాత్తో హోరెత్తింది. ఈ ర్యాలీలో 400 మంది నృత్యం చేస్తున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో పర్వతారోహణ చేస్తుండగా తెలుగు టెకీ విష్ణు ఇరిగిరెడ్డి (48) ప్రమాదవశాత్తూ మరణించారు. విష్ణు, మరో ముగ్గురు గ్రానైట్ శిలలతో కూడిన కొండ వంటి ప్రదేశంపైకి ఎక్కుతుండగా త�
కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ వైద్య రంగంలోనూ సంచలనంగా మారింది. ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ)లో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటో�
అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్ను అభివృద్ధ�
‘దొంగ తాళి కట్టేయ్.. గ్రీన్ కార్డు పట్టేయ్' సంస్కృతి అగ్రరాజ్యంలో పెరిగిపోతుండటం పట్ల ఆ దేశ అధికార యంత్రాంగంలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వలస ప్రయోజనాలు పొందడానికి దొంగ పెండ్లిండ్లు చేసుకోవడాన్ని తీ�
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 286 రోజులుగా చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం బ�
న్యూయార్క్కు చెందిన లాంగ్ ఐలాండ్లోని అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. దీంతో గవర్నర్ క్యాథీ హోచుల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ముఖ్యంగా లాంగ్ ఐలాండ్లో పలు చోట్ల చెలరేగిన
నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్ఛేంజర్ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వా�
జురాసిక్ పార్కు సినిమాలో జరిగినట్టే.. నిజ జీవితంలోనూ సాధ్యపడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అంతరించిపోయిన జంతువుల పునఃసృష్టిలో అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మంచు యుగం నాటి మ్�
అమెరికా అంతర్యుద్ధం ముగిసి బానిసత్వం రద్దయినా... నల్ల జాతీయుల పట్ల వివక్ష తగ్గలేదు. అది చాలా సందర్భాల్లో అధికారికంగానే ఉండేది. ఆ పరిస్థితిని మార్చిందీ మరో మహిళే. బస్సులో కొన్ని సీట్లలో (అవి ఖాళీగా ఉన్నా సర�
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. దీంతో విమానాన్ని రోమ్కు మళ్లించారు. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఏఏ 292 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం న్యూయార్క�
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి ఆదివారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఏఏ 292 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం న్యూయార్క్లో ఈనెల 22న బయల్దేరింది.
మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది ఎంపిక చేసిన ‘మిమెన్ ఆఫ్ ది ఇయర్-2025’ జాబితాలో భారతీయ జీవ శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బ�