‘మాస్టర్ ఆఫ్ సర్రియలిజం’ రెనె మగ్రిట్టే వేసిన పెయింటింగ్ ప్రపంచ రికార్డు సాధించింది. న్యూయార్క్లోని ఆక్షన్ హౌస్ క్రిస్టీలో మంగళవారం జరిగిన వేలంలో ఇది 121,160,000 డాలర్లు (సుమారు రూ.1,022 కోట్లు) పలికింది.
వరల్డ్ బెస్ట్ సిటీస్-2025లో ‘లండన్ నగరం’ టాప్లో నిలిచింది. లండన్ తర్వాత న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్.. టాప్-10లో ఉన్నాయి. నివాస యోగ్యత, సంస్కృతి, నగరంలో రాత్రి జీవితం మొదలైనవి పరిగణనలోక�
TOILET | టాయిలెట్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లడం... ఫోన్లో మునిగిపోయి ఎక్కువసేపు అందులోనే కూర్చోవడం... ఇటీవలి కాలంలో చాలామందికి అలవాటుగా మారుతున్నది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టా�
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగిడాలన్న డొనాల్డ్�
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం (Air India) ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు.
ధ్వని వేగానికి మించిన వేగంతో ప్రయాణించే ‘హైపర్సానిక్ జెట్' రూపకల్పనలో ముందడుగు పడింది. అమెరికా స్టార్టప్ ఇంజినీరింగ్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్' అభివృద్ధి చేసిన ‘హైపర్సానిక్ జెట్' టెస్ట్ ఫ్లైట
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..! ఇటీవలే న్యూయార్క్లోని బార్క్లే హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో.. ప్రసంగిస్తున్న సమయంలో బైడెన్ తడబడ్డారు.
PM Modi: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన న్యూయార్క్కు చేరుకున్నారు. శనివారం డెలావేర్లో జరిగిన 'క్యాన్సర్ మూన్ష�
అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదనీయం కాదని, అత్యంత హేయమైన చర్య అని న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. నాలుగో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం విల్మింగ్టన్లో 21న �
Swaminarayan temple: అమెరికాలో బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. ఆ దాడిని న్యూయార్క్లోని భారతీయ కౌన్సులేట్ ఖండించింది. ఆ హీనమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీస�
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. �
ఒత్తిడి వల్ల శుక్రకణాలు చలనశీలతను కోల్పోతాయని ఇప్పటివరకు చదువుకున్నాం. పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. కానీ, ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల్లో వేగం పెరుగుతుందని, పునరుత్పత్�