మలక్పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటలకు 2023కి గుడ్బై చెప్పి 2024కు స్వాగతం పలికారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన వేడుకలు విషాదం నింపాయి. డీజే పాటల విషయంలో తలెత్తిన ఘర్షణ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నది.
New Year Orders | కొత్త సంవత్సర వేడుకల కోసం కోల్ కతా వాసి ఒకరు జొమాటో యాప్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 రుమాలీ రోటీలు ఆర్డర్ చేశారు. ఈ ఆర్డర్ చూసి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఆశ్చర్యానికి గురయ్యారు.
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సురీ లీల నవీన్ సాయి 2019లో పంజాబ్
పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం వేడుకలు అంబరాన్నంటాయి. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నా�
కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సరదాల సంబురాలు.. సంతోషాల మేళవింపులో నూతన సంవత్సరానికి స్వాగతం. నిన్న మనం సాధించలేనిది నేడు సాధించొచ్చు. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అ�
2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం డిసెంబర్ 31 వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముందస్తుగా ఆదివారం ఘనంగా జరుకొన్నారు. పలు విద్యా సంస్థల్లో కేక్లు కట్చేసి ‘2024’కు స్వాగతం పలికారు. విద్యార్థులు డ్యాన్స్లతో అలరించారు.
విజేతలతో పోల్చుకున్నప్పుడే తెలుస్తుంది.. అరే మనం వెనుకబడేందుకు గల కారణం ఏమిటనేది..!! గొప్ప సాహిత్యకారులను కలిసినప్పుడో, ఏవైనా మంచి పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడో గుర్తుకొస్తుంది.. బుక్స్ చదివేందుకు అ�
2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వాటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేస్తుండడంతో బజార్ ఏరియాలో సందడి నెలకొన్నది.
2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి పట్టణ వాసులు ఘన స్వాగతం పలికారు. న్యూ ఇయర్ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల అభిరుచులకు తగిన విధంగా హోటళ్లు, రెస్టారెంట్లల�
కొత్త సంవత్సరం వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ అమ్మడానికి యత్నిస్తున్న యువతితో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.