నూతన సంవత్సర వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
DGP Ravi Gupta | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఉన్న�
Hyderabad | నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ఆపేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్ ఉన్�
నూతన సంవత్సర వేడుకలకు ఈవెంట్స్ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 20లోపు కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా సూచి�
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా మరిన్ని నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు.
పనితో పాటు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలోనే సిబ్బందికి క్యాంటీన్ సౌకర్యంతో పాటు మెట్రో నుంచి షటిల్ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించ�
Delhi Incident | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కాంజావాలా ఘటనపై పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన యువతిని కారు కేవలం 4 కిలోమీటర్లు
న్యూ ఇయర్ వేళ ఎక్కువ మంది బిర్యానీకే జైకొట్టారు. శనివారం రికార్డుస్థాయిలో 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.
కలెక్టరేట్లో నూతన సంవత్సర సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, పరిపాలనాధికారి శ్రీకాంత్ తహసీల్దార్లు, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్తో పాటు పల