ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముందస్తుగా ఆదివారం ఘనంగా జరుకొన్నారు. పలు విద్యా సంస్థల్లో కేక్లు కట్చేసి ‘2024’కు స్వాగతం పలికారు. విద్యార్థులు డ్యాన్స్లతో అలరించారు.
యువతీ యువకులు అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఇండ్ల నుంచి బయటకు వచ్చి పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకొన్నారు. బైక్లపై తిరుగుతూ సందడి చేశారు. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోయారు.
-కమాన్ చౌరస్తా, డిసెంబర్ 31