భూమికి తెలిసిన కాలం వేరు. తన లెక్క అంతా పగలు, రాత్రులతో, రుతువులతో గడుస్తుంది. కానీ, మనిషి.. పాపం అల్పుడు. తనకున్న సమయం తక్కువ. అందుకే ఆ రుతువుల చక్రాన్ని నెలలుగా, రోజులుగా, గంటలుగా, సెకన్లుగా తనకు అనుగుణంగా మా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీఆర్ఎస్ భవన్కు భారీగా తరలివచ్చారు. తమ అ
ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయని మాయాబజార్లో ఘటోత్కచుడు అన్నట్టే అనుకుంటేనే ఏదో ఒకటి సాధిస్తాం. గెలుస్తాం. ఓడితే అనుభవమైనా దక్కుతుంది! ప్రయత్నమూ ఓ గెలుపే! కాబట్టి అనుకున్నప్పటి నుంచి ఓడిపోతామనే ది�
నూతన సంవత్సరంలోకి వచ్చేశాం. ఈ ఏడాది కొత్తగా ఏం చేద్దాం అని అలోచిస్తూ ఉంటారుగా. ఇది ట్రై చేయండి. ఈ మధ్య వచ్చిన ‘8 వసంతాలు’ సినిమా చూసే ఉంటారుగా. అందులో ఓ పాట ఉంటుంది. ‘పరిచయమిలా.. పరిమళములా’ అంటూ సాగిపోతుంది. మ�
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నూతన సంవత్సరం సందర్భంగా పలు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా వార్షిక, నెల, డాటా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఆఫర్లు వీటిలో ఉన్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు శనివారం అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లిన నేతలు అధినేతకు నూతన సంవత్సర
నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే సంబురాలు జోరందుకోగా బుధవారం ఎక్కడికక్కడ కేక్లు కట్ చేసి చిన్నపెద్దా ఆడిపాడారు.
KCR | ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆ
ఆగకుండా సాగిపోయే కాల గమనంలో మరో ఏడాది పూర్తయ్యింది. భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా ఇంకో ఏడాది ప్రవేశించింది. ఆశాజీవిగా ఉన్న మనిషి మంచి రోజులను కోరుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాడు.
ఈ 2025 సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. నిరుడు విప్లవాత్మక విధానాలతో రాష్ర్టాన్ని ప్రగతిపథంలో పరుగులు పె
2025 కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
‘నయా’ సాల్ జోష్తో ఇందూరు హోరెత్తింది. నూతన సంవత్సర వేడుకలతో ఉమ్మడి జిల్లాకు కొత్త కళ వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ యువత రోడ్ల మీదకు వచ్చారు. కేకులు కట్చేసి శుభాకా�
2024 సంవత్సరానికి ముగింపు పలికి.. 2025 ఏడాదికి స్వాగతం పలికింది భాగ్యనగరం. ఆట, పాటలతో కలర్ఫుల్ ఈవెంట్స్ జరుపుకుని సందడిగా కొత్త ఏడాదిలోకి నగరవాసులు కాలుమోపారు. మంగళవారం సాయంత్రం నుంచి నగరం సెలబ్రేషన్స్తో