మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘నీట్' ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2నుంచి 5.20 గంటల వరకు పరీక్ష జ�
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కే�
NEET | కొవిడ్-19 కేసుల పెరుగుదల, ఇంటర్ పరీక్షల తర్వాత ప్రిపరేషన్ కోసం తగిన సమయం కోసం నెల లేదా రెండు నెలలు నీట్ పరీక్ష వాయిదా వేయాలని ట్విట్టర్ వేదికగా విద్యార్థులు ఎన్టీఏను కోరుతున్నారు.
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నది. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్�
ఈ విద్యాసంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్
Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
టీఎస్ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు నిర్వహించే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ ఇంజినీ�
‘ఎంసెట్, జేఈఈ, నీట్లో మా విద్యా సంస్థ ప్రభంజనం సృష్టించింది. అన్ని ర్యాంకులూ మావే. ఒకటి.. రెండు.. మూడు..’ అంటూ ఉదరగొట్టే అడ్వర్టయిజ్మెంట్లకు అడ్డకట్టవేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టనున్నది.
NEET | హైదరాబాద్ : దేశంలోని మెడికల్( Medical College ), బీడీఎస్( BDS ) కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2023( NEET UG 2023 ) ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( National Testing Agency ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది కు
సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణ పేద విద్యార్థులకు వరంలా మారింది. 201617 నుంచి ఈ శిక్షణ అమలవుతూ మంచి సత్ఫలితాలిస్తున్నది. విద్యార్థులకు ఫీజుల భారం నుంచి విము
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్' రాజ్యాంగ బద్ధతను తమిళనాడు సర్కారు శనివారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పరీక్ష విద్యార్థులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే రాష్ర్టాల అధికార�
నూతన జాతీయ విద్యా విధానం-2020 మాతృ భాషను ప్రోత్సహించింది. తప్పనిసరిగా 5వ తరగతి వరకు మాతృ భాషలో విద్యార్థులకు బోధన ఉండాలని, అవసరం అయితే 8వ తరగతి వరకు పెంచాలని సూచించింది.