రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం కొట్టిపడేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు సం బంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వె లవరించింది. దేశవ్యాప్తంగా సీబీఎస్ ఈ, స్టేట్ బోర్డుల గుర్తింపు పొందిన ఓ పెన్ స్కూళ్లలో చదువుకున్న విద్యార�
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్ (ఎంసెట్) హాజరైనా లేదా మెరిట్ ఆధారంగా అయిన�
NEET- MK Stalin | ప్రజల మద్దతు కూడగడితే ఎంబీబీఎస్ తదితర వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్’ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు లభిస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు.
Udhayanidhi Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు (ముట్టై) అన్న తమిళ
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ కటాఫ్ను జీరో
రాష్ట్రంలో నీట్, ఎంసెట్తోపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నందున మైనార్టీలకు సర్టిఫికెట్లను తహసీల్దార్లు వేగంగా మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన రిచా సిన్హా నీట్ కోచింగ్ కోసం కోటాలోని ఓ ఇన్స్టిట్యూట్లో చేరింది. అయితే మంగళవారం రాత్రి తాను ఉంటున్�
సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. ద�
‘నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్-2023’ని వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరీక్ష 9, 10 తేదీల్లో జరుగాల్సి ఉన్నది. అయితే జీ20 సదస్సు 8 నుంచి 10 వరకు జరుగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని