బెంగళూరు: నీట్ పీజీ కటాఫ్ మార్కులను సున్నాకు తగ్గించడంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీచేసింది. కటాఫ్ను జీరోకు తగ్గిస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హుబ్బళ్ళికి చెందిన వినోద్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.