నీట్ పీజీ-2023 కటాఫ్ తగ్గింపుపై వివాదం రేగింది. కేంద్ర వైద్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తన కుమార్తెకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కటాఫ్ను జీరోక�
NEET PG 2023 | నీట్ పీజీ-2023కి సంబంధించి అన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్కు అర్హత మార్కుల శాతాన్ని జీరోకు తగ్గిస్తున్నామని బుధవారం తెలిపింది.
నీట్ పీజీ- 2023 అడ్మిషన్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చిట్టచివరిగా ప్రవేశం పొందిన అభ్యర్థికి వచ్చిన మారులు, ర్యాం కుల వివరాలు నివేదించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చేసిన కృషితో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు నీట్ పీజీ-2023 ఇంటర్న్షిప్ కటాఫ్ను ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగి�