19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోరర్... మొత్తం గ్రామం గర్వించే పేరు. నీట్లో 99.99 పర్సంటైల్, ఓబీసీ క్యాటగిరీలో 1,475 ర్యాంక్, ఎంబీబీఎస్లో ప్రవేశానికి హామీ దొరికింది.
విట్ జీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరు పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్లపై అవగాహన, సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఉచిత సెమినార్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ �
వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�
మెడికల్ సీట్ల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకువచ్చిన 33 జీవోని అమలు చేయకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33 ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 35శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలన భవనం ముందు ఆందోళన చేపట్టారు.
NEET | ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నీట్ కౌన్సెలింగ్కు హాజరయ్యే మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ''మైనారిటీ స్టేటస్'' సర్టిఫికేట్ తప్పకుండా సమర్పించాలి.
Father Beats Daughter To Death | నీట్ ప్రాక్టీస్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చినందుకు కుమార్తెపై తండ్రి ఆగ్రహించాడు. ఆమెను కర్రతో పదేపదే కొట్టాడు. తలకు తీవ్ర గాయంకావడంతో ఆ యువతి మరణించింది. భార్య ఫిర్యాదుతో ఆ వ్యక్తిని �
హైదరాబాద్కు చెందిన కవలలు బని బ్రాతా, బిదిషా మాజీ ఎన్నడూ పాఠశాలకు వెళ్లకుండానే విద్యలో సత్తా చాటారు. దేశంలోనే అత్యంత కఠిన ప్రవేశ పరీక్షలైన జేఈఈ అడ్వాన్స్డ్, నీట్లో ఒకే ఏడాది ఉత్తీర్ణులై అత్యుత్తమ ర్య
నీట్ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి 100 కు పైగా మెడికల్ సీట్లు పొందారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు.
నీట్ యూజీ-2025 పరీక్షా ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలిత
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం చాటినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థులను వారు అభినందించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేద, ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా మేలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.