NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
NEET Aspirant Suicide | దేశ వ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రాసిన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ రద్దుతో మనస్తాపం చెందిన అతడు బలవంతంగా ప్రాణాలు తీస�
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష
NEET Leak | నీట్ పేపర్ లీక్ను ఒక కెమిస్ట్రీ టీచర్ గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చ
దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలపై ట్ -2026 పరీక్ష నీళ్లు చల్లింది. అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెరసి పేపర్ లీకేజీ కావడంతో పరీక్ష రద్దయ్యింది. దీంతో లక్షలాది
వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్ పరీక్ష లీకేజీ లొసుగుల మధ్య రద్దుకావటం కేంద్ర ప్రభుత్వ ఘోరవైఫల్యానికి అద్దం పడుతున్నది. ఈనెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకైనట్టు అప్పు
రాష్ట్రవ్యాప్తంగా నీట్-2026 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్ తెలిపారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన�
NEET | నీట్ పరీక్ష తెల్లారే తెలంగాణ ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజే ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. అది కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్ష కావడం గమనార్హం. దీంతో విద్యార్థులకు �
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ల్లో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్సెట్ కోచింగ్ అగమ్యగోచరంగా మారింది. క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీచేసిన ఉ�
హనుమకొండలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో రెండు రోజులుగా జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ శనివారం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన ఈవెంట్లు విద్యార్థుల్లో జోష్ నింపాయి. రాయల్ ఎన్ఫీల
ఈ నెలలో ఓ మధ్యాహ్నం భోజన విరామం కోసం సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కోర్టు రూము నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయం అది. ఇంతలో మరో 10 నిమిషాల సమయం కావాలని ఓ అభ్యర్థన వినిపించింది.
'నీట్' 2026 కు హాజరు కానున్న ముస్లిం విద్యార్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్