వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21న నీట్ సజావుగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమా�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్�
NEET : నీట్ పేపర్ లీక్ ఎందరో విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తోంది. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి మళ్లీ నీట్ పరీక్ష రాసే ఓపిక లేక �
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ పేరిట ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎంపిక చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిలో పాల్గొంటుంటారు. పరీక్షల విషయంలో సందేహాలు తొలగ�
NEET : దేశంలో అత్యంత కష్టమైన సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీకి సంబంధించిన పేపర్లు ఒక్కసారి కూడా లీక్ కాలేదని, ఈ విషయంలో యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కి సుప్రీ�
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎంత కాంట్రవర్సీ అవుతుందో చూస్తున్నాం. ఇలాంటి టైమ్ లో సీబీఎస్ఈ రివాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్ అయిందంటూ వస్తున్న వార్తలు మరింత దుమారం రేపుతున్నాయి. ఓ 19 ఏండ్ల కుర్రాడ�
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ ఘటనలో ప్రధాన బాధ్యుడిగా భావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు.
NEET Paper Leak | నీట్ పేపర్ కేసు నిందితుడు ఒక చోట 8 ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో ఒక స్కూల్, కాలేజీ ఏర్పాటు కోసం కొత్తగా బిల్డింగులు నిర్మిస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ఆదాయ వనరులపై దృష్�
NEET Aspirant Suicide | దేశ వ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రాసిన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ రద్దుతో మనస్తాపం చెందిన అతడు బలవంతంగా ప్రాణాలు తీస�
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష
NEET Leak | నీట్ పేపర్ లీక్ను ఒక కెమిస్ట్రీ టీచర్ గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చ
దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలపై ట్ -2026 పరీక్ష నీళ్లు చల్లింది. అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెరసి పేపర్ లీకేజీ కావడంతో పరీక్ష రద్దయ్యింది. దీంతో లక్షలాది