వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్'తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు
నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ను సకాలంలో చేపట్టాలని 2025లో పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ కోసం కొంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిజైన్ చేశార�
మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఓ 18 ఏండ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవనర్మణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన వీడియోలో అమ్మా..నన్ను క్షమిం చు అని అతడు చేతులు జోడించి తన తల్లిని వేడుకున్నాడ�
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) విద్యార్థులు 2025-26 ప్లేస్మెంట్ సీజన్లో మరోసారి తమ అద్భుత ప్రతిభను చాటారు. నిట్ సీఎస్ఈ విద్�
CM Vijay : తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ విమర్శలు చేస్తే.. బదులుగా విజయ్ వ్యక్తిగత జీవితంపై అసెంబ్లీ ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి స్టాలిన్ విమర్శలు చేశారు. భార్య చెంగల్పట్టులో భర్త కోసం వెతిక�
దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్-2026’ పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయం త్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు విద్యార్థులను ముందస్తుగా అనుమతించడం తో
సిద్దిపేట జిల్లాలో నీట్- 2026 పరీక్ష సజావుగా జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్�
నీట్ రీటెస్ట్ 2026 పరీక్ష ప్రశ్న పత్రం తిరిగి లీకవుతుందేమోనన్న భయం కేంద్రాన్ని వెంటాడుతున్న క్రమంలో ఆదివారం దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కొన్ని సెంటర్లలో జరిగే పునః పరీక్షకు అనూహ్య ఏర్పాట్లు చేస్నున్న�
నీట్ యూజీ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్
NEET-UG Retest | ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నీట్ రీటెస్ట్కు రెండు �
దేశంలో నీట్ మరణ మృదంగం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్ అభ్యర్థులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నీట్ ఒత్తిడి మరో ఇద్దరు అభ్యర్థులను పొట్టనపెట్టుకుంది. ఈ నెల 21న జరిగే నీట్�
NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్�
K Annamalai: కేంద్రం అమలు చేయబోనున్న కఠిన భద్రతా చర్యల వల్ల విద్యార్థులు మానసిక వత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నట్లు మాజీ బీజేపీ నేత అన్నామలై ఆరోపించారు. పరీక్ష విధానంపై విద్యార్థుల్లో విశ్వాసా�