రాష్ట్రవ్యాప్తంగా నీట్-2026 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్ తెలిపారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన�
NEET | నీట్ పరీక్ష తెల్లారే తెలంగాణ ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజే ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. అది కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్ష కావడం గమనార్హం. దీంతో విద్యార్థులకు �
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ల్లో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్సెట్ కోచింగ్ అగమ్యగోచరంగా మారింది. క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశాలను జారీచేసిన ఉ�
హనుమకొండలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో రెండు రోజులుగా జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ శనివారం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన ఈవెంట్లు విద్యార్థుల్లో జోష్ నింపాయి. రాయల్ ఎన్ఫీల
ఈ నెలలో ఓ మధ్యాహ్నం భోజన విరామం కోసం సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కోర్టు రూము నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయం అది. ఇంతలో మరో 10 నిమిషాల సమయం కావాలని ఓ అభ్యర్థన వినిపించింది.
'నీట్' 2026 కు హాజరు కానున్న ముస్లిం విద్యార్ధులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. 2026 నుంచి కీలక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫేషియల్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్, మ్య�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపునిచ్చే బిల్లును నిలిపి ఉంచిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జాతీయ స్థాయి మెడిసిన్ ప్రవేశపరీక్ష అయిన నీట్కు (NEET) సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణం (NEET Student) చెందారు. అమ్మా నాన్న నన్ను క్షమించడం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు�
19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోరర్... మొత్తం గ్రామం గర్వించే పేరు. నీట్లో 99.99 పర్సంటైల్, ఓబీసీ క్యాటగిరీలో 1,475 ర్యాంక్, ఎంబీబీఎస్లో ప్రవేశానికి హామీ దొరికింది.
విట్ జీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరు పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్లపై అవగాహన, సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఉచిత సెమినార్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ �
వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�