ఢిల్లీలో జరిగిన సీజేపీ ‘చలో పార్లమెంట్' కార్యక్రమంపై కేంద్రం చేపట్టిన నిర్బంధం మరోసారి దేశంలోని స్థితిగతులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి
Madhavan | నీట్ పేపర్ లీక్ వివాదంపై ఎట్టకేలకు ప్రముఖ నటుడు, ఎఫ్టీఐఐ (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన మౌనం తీవ్ర చర్చకు దారితీయగా, పూణేలోని ఎఫ్టీఐఐ క్యాంపస్లో విద్యార్థులు నిరసనలు వ్�
CJP counter | నీట్ పేపర్ లీకేజీపై(NEET) దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
K Annamalai | ఐదేళ్లలో మూడుసార్లు నీట్ పేపర్ లీకైందని తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ నేత కే అన్నామలై ఆరోపించారు. అయినప్పటికీ ఎవరికీ జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీ�
Vijay's TVK : దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షను కేంద్రం పూర్తిగా రద్దు చేసి, వైద్య విద్యపై పూర్తి హక్కులను రాష్ట్రాలకే ఇవ్వాలని తమిళనాడుకు చెందిన అధికార టీవీకే పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరక�
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులపై కేంద్ర ప్రభుత్వ�
Rahul Gandhi దేశ చరిత్రలోనే యువతను వ్యతిరేకించే ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద�
నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప
Delhi High Court : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. కేంద్రం నిషేధించిన ఆ పార్టీ ఎక్స్ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షపై ఆ పార్టీ ఎక్స్ ఖా
వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్'తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు
నీట్ సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ను సకాలంలో చేపట్టాలని 2025లో పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ కోసం కొంత మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిజైన్ చేశార�