సిద్దిపేట జిల్లాలో నీట్- 2026 పరీక్ష సజావుగా జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్�
నీట్ రీటెస్ట్ 2026 పరీక్ష ప్రశ్న పత్రం తిరిగి లీకవుతుందేమోనన్న భయం కేంద్రాన్ని వెంటాడుతున్న క్రమంలో ఆదివారం దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కొన్ని సెంటర్లలో జరిగే పునః పరీక్షకు అనూహ్య ఏర్పాట్లు చేస్నున్న�
నీట్ యూజీ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్
NEET-UG Retest | ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నీట్ రీటెస్ట్కు రెండు �
దేశంలో నీట్ మరణ మృదంగం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్ అభ్యర్థులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నీట్ ఒత్తిడి మరో ఇద్దరు అభ్యర్థులను పొట్టనపెట్టుకుంది. ఈ నెల 21న జరిగే నీట్�
NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్�
K Annamalai: కేంద్రం అమలు చేయబోనున్న కఠిన భద్రతా చర్యల వల్ల విద్యార్థులు మానసిక వత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నట్లు మాజీ బీజేపీ నేత అన్నామలై ఆరోపించారు. పరీక్ష విధానంపై విద్యార్థుల్లో విశ్వాసా�
Youth hacks NEET Portal | ఒక యువకుడు నీట్ పోర్టల్ను చట్టవిరుద్ధంగా హ్యాక్ చేశాడు. అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేశాడు. వారి రిఫండ్ డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ బ
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21న నీట్ సజావుగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమన్వయ సమా�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్�
NEET : నీట్ పేపర్ లీక్ ఎందరో విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తోంది. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి మళ్లీ నీట్ పరీక్ష రాసే ఓపిక లేక �
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ పేరిట ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎంపిక చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిలో పాల్గొంటుంటారు. పరీక్షల విషయంలో సందేహాలు తొలగ�
NEET : దేశంలో అత్యంత కష్టమైన సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీకి సంబంధించిన పేపర్లు ఒక్కసారి కూడా లీక్ కాలేదని, ఈ విషయంలో యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కి సుప్రీ�
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎంత కాంట్రవర్సీ అవుతుందో చూస్తున్నాం. ఇలాంటి టైమ్ లో సీబీఎస్ఈ రివాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్ అయిందంటూ వస్తున్న వార్తలు మరింత దుమారం రేపుతున్నాయి. ఓ 19 ఏండ్ల కుర్రాడ�