నీట్-యూజీ 2024కి సంబంధించి అక్రమాల ప్రభావం మొత్తం పరీక్షపై పడలేదని, అందుకే పరీక్షను రద్దు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. హజారీబాగ్, పట్నాను దాటి పరీక్ష పవిత్రత దెబ్బతినలేదని వ్యాఖ్యానించింది. నీట్�
JP Nadda : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రవేశపెట్టకముందు దేశంలో వైద్య విద్య వ్యాపారంగా ఉందని, పీజీ సీట్లు అప్పట్లో రూ. 8 కోట్ల నుంచి రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని
నీట్ పరీక్షతో లాభం కంటే నష్టమే ఎకువ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయడం ద్వారా నష్టం ఉందని, తెలంగాణలో పీజీ సీట్ల సంఖ్య ఎకువ అని, నీట్ నుంచి వైదొలుగితేనే విద
నీట్ పరీక్షపై నిరసన గళం విప్పిన రాష్ర్టాలలో పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. వైద్య విద్యా సంస్థలలో ప్రవేశం కోసం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ను రద్దు చేసి, ఆయా రాష్ర్టాలే వాటిని నిర్వహించుకునేలా పూ�
నేడు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అంశం నీట్. పేపర్ లీకేజీ కారణంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో చిక్కుకున్నది. ఇది ఆ విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన వ
నిట్ బీటెక్ ఈసీఈ విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్లో భారీ ఆఫర్తో ఉద్యోగం వరించింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన రవిషాకు రూ. 88 లక్షల వార్షిక ప్యాకేజీ లభించింది. ఈ మేరకు బుధవారం ప్లేస్మెంట్స్కు సంబ�
Vijay Thalapathy | నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ అంశంపై తమిళ స్టార్ దళపతి విజయ్ (Thalapathi Vijay) తాజాగా స్పందించారు. ప్రజలు నీట్పై విశ్వాసం కోల్�
నీట్ అవకతవకల ను నిరసిస్తూ వందలాది విద్యార్థులు కదంతొక్కారు. సోమవారం ఒక్కసారిగా వందలాది గా విద్యార్థులు రాజ్భవన్ ముట్టడికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉ ద్రిక్తంగా మారి లాఠీచార్జిక�
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నవీన్నాయక్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవాడు. జేఈఈలో ఆలిండియా 800 ర్యాంకు సాధించి త్రిసూర్లోని నిట్ కళాశాలలో బీటెక్లో చేరాడు.