పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది.
దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతూ.. వారి భవిష్యత్తుతోనే కేంద్రం ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. ‘ఖబడ్దార్ ఎన్డీఏ సర్కార్' అంటూ హ�
NEET row | నీట్ వివాదం బీహార్లో బీజేపీ, ఆర్జేడీ మధ్య రాజకీయంగా చిచ్చు రేపుతున్నది. నీట్ పేపర్ లీక్లో అరెస్టయిన ప్రధాన నిందితుడికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడితో సంబంధం ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి వి�
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గత రెండు, మూడేండ్ల టాప్-100 ర్యాంకులను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే నీట్ అర్హత పరీక్షను రద్దుచేసి, ఈ వ్యవహరంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జ�
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట
‘నీట్' పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ, నీట్ ప
జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ నిర్వహించిన మొదటి రౌండ్ కౌన్సెలింగ్లోనే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని సీవోఈ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు.
NEET paper leak | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి నీట్ పేపర్ లీక్తో సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును రద్దు చేసి, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించా
నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్ వద్ద నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంల�
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ వివాదంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీయేకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగ
“మోదీ దిగిపో..తప్పుని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. 24 లక్షల మంది విద్యార్థుల ఉసురుతగులుతది. ఎవరి ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు? మీ స్వార్థం..మీ లాభం కోసం మా అవకాశాలను అమ్ముకుంటార�
ఏడాది కిందట.. కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్-1 పరీక్షాపత్రం లీక్ అయ్యింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెర�