నీట్ లీకేజీ లక్షలమంది విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్న అంశం. దాన్ని పరిష్కరించాల్సిందిపోయి అసలది సమస్యే కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.
నీట్ అక్రమాల పుట్టగా మారిందని ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో �
నీట్ పరీక్షకు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొన్నదని, విద్యార్థులు, తల్లిదండ్ర
KTR | కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో రూ.30 �
ఒకవైపు నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు తావులేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్నం లీక్ చేయడం, రహస్య ప్రా
strike over NEET row | మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో అక్రమాలు, అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19, 20న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు వామ
నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ క
మాతృభాషల్లోనూ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు విద్యార్థుల నుంచి స్పందన పెరుగుతుంది. ముఖ్యంగా గుజరాతీ, బెంగాలీ, తమిళభాషల్లో అత్యధికులు నీట్ను రాస్తున్నారు.
ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తిగా చూస్తున్న వేళ హడావుడిగా నీట్ -యూజీ 2024 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. వాస్తవానికి నీట్ ఫలితాలను జూన్ 14న విడుదల చేయాల్సి ఉంది. ఎందుకో తెలియదు గానీ, 10 రో�
NEET | నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య
NEET | దేశవ్యా్ప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకు
NEET | నీట్ (NEET) ఎగ్జామ్లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.