వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని పలు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఏకంగా 67 మందికి టాప్ ర్యా�
నీట్ యూజీ ఫలితాల్లో మహబూబ్నగర్లోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థి సనా ఫాతి మా 552మార్కులు (720 మార్కులకు) సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తెలిపారు.
నీట్ యూజీ ఫలితాల్లో పాలమూరులోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించి సాధారణ �
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో విజయభేరి మోగించారు. కె.అనన్య 627 (720 మార్కులకు) మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించిందని కళాశాల కరస్పాండెంట్ ఎస్.చం�
జిల్లా విద్యా కుసుమాలు విరబూశాయి. కష్టపడితే ఫలితం రాక తప్పదని నిరూపించాయి. నీట్లో జిల్లాకు లభించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనాలుగా నిలిచాయి. వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీ�
నీట్ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ వారు లేకపోవడం గమనార్హం.
Rajasthan | Rajasthan | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో తాజాగా మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసి మరీ �
ఈ సారి నీట్ ర్యాంకులను ఫిజిక్స్ ప్రశ్నలు నిర్దేశించనున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను ఛేదించిన వారే మంచి ర్యాంకును పొందే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఖమ్మం నగరంలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సన్నద్ధతపై బుధవారం నుంచి పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవార�
T-SAT | జాతీయ స్థాయిలో మే నెల 5న నిర్వహించనున్న నీట్ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానెల్స్ స్పెషల్ లైవ్ లెసన్స్ ప్రసారం చేస్తాయని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు 30 రోజులు ఐఐటీ, నీట్పై ఉచిత ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని మెటామైండ్ అకాడమీ చైర్మన్ ఏ మనోజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.