రాష్ట్రంలో నీట్, ఎంసెట్తోపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నందున మైనార్టీలకు సర్టిఫికెట్లను తహసీల్దార్లు వేగంగా మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన రిచా సిన్హా నీట్ కోచింగ్ కోసం కోటాలోని ఓ ఇన్స్టిట్యూట్లో చేరింది. అయితే మంగళవారం రాత్రి తాను ఉంటున్�
సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. ద�
‘నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్-2023’ని వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరీక్ష 9, 10 తేదీల్లో జరుగాల్సి ఉన్నది. అయితే జీ20 సదస్సు 8 నుంచి 10 వరకు జరుగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని యత్నించింది. ఆమెకు 5 లక్షల ర్యాంకు వస్తే, 50 వేలు వచ్చినట్టు మార్పిడి చేయించింది. సర్టిఫికెట్ల వెర
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమ
Telangana | తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. నీట్ మొదటి విడత కౌన్సిలింగ్లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చె�
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
NEET Exam: నీట్ పరీక్షను రద్దు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆత్మ స్థయిర్యంతో పరీక్షలను ఎదుర్కోవాలన్నారు. రాజకీయ
Anti NEET bill | నీట్ వ్యతిరేక బిల్లు (Anti NEET bill)కు గవర్నర్ ఆర్ఎన్ రవి సమ్మతి అవసరం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుకు ఎప్పటికీ తాను క్లియరెన్స్ ఇవ్వబోనంటూ గవర్నర్ రవి శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట�
నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో �
టాన్స్జెండర్ కోటా కింద నీట్ పీజీ సీటు కేటాయింపునకు చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వారం రోజులు గడువు ఇస్తే జీవో వెలువడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కు�
వైద్యవిద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిపై రాష్ర్టాల ప్రభుత్వాలతోపాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక వెనక్కి తగ్గుతున్నది. ఈ నిర్లక్ష్య �
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నూతన షెడ్యూల్ను విడుదల చేసింది.