వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని యత్నించింది. ఆమెకు 5 లక్షల ర్యాంకు వస్తే, 50 వేలు వచ్చినట్టు మార్పిడి చేయించింది. సర్టిఫికెట్ల వెర
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు కుట్రతో అడ్డుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఎలాంటి సమ
Telangana | తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. నీట్ మొదటి విడత కౌన్సిలింగ్లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చె�
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
NEET Exam: నీట్ పరీక్షను రద్దు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. నీట్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆత్మ స్థయిర్యంతో పరీక్షలను ఎదుర్కోవాలన్నారు. రాజకీయ
Anti NEET bill | నీట్ వ్యతిరేక బిల్లు (Anti NEET bill)కు గవర్నర్ ఆర్ఎన్ రవి సమ్మతి అవసరం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుకు ఎప్పటికీ తాను క్లియరెన్స్ ఇవ్వబోనంటూ గవర్నర్ రవి శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట�
నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో �
టాన్స్జెండర్ కోటా కింద నీట్ పీజీ సీటు కేటాయింపునకు చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వారం రోజులు గడువు ఇస్తే జీవో వెలువడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కు�
వైద్యవిద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిపై రాష్ర్టాల ప్రభుత్వాలతోపాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక వెనక్కి తగ్గుతున్నది. ఈ నిర్లక్ష్య �
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నూతన షెడ్యూల్ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
నీట్ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. నీట్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వచ్చిన అభ్యర్థి రఘురాం రెడ్డి.. రాష్ట్ర ర్యాంకుల్లో టాపర్గా నిలిచారు.
తొలి ప్రయత్నంలోనే నీట్ సాధించే అంశంపై జూన్ 3, 4, 5న ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామైండ్ అకాడ మీ డైరెక్టర్ మనోజ్కుమార్ తెలిపారు. ఈ తరగతుల పోస్టర్ను చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి ఆ�
NEET | నీట్ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక పరీక్షా కేంద్రం �