రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి గురువారం హైదరాబాద్ మాసబ్�
ఒకేసారి 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన తెలంగాణ.. మరో ఘనత సాధించింది. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు 30% మన రా ష్ట్రం నుంచే కావ డం విశేషం.
KNRUHS | ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రైవేట్ కళాశాలల్లో
వైద్యవిద్యలో పోస్ట్గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష స్�
KNRUHS | బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ నేడు మొదటి విడత ప్రవేశాలకు
జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని
KNRUHS | కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్ స్కోర్ని 25 పర్సంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్
నీట్ యూజీ ఫలితాల్లో సీబీఎస్ఈ విద్యార్థులదే పైచేయిగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా ఇదే తీరు పునరావృతమవుతున్నది. 324 మార్కుల కన్నా అధికంగా సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. దీం�
PG Dental | పీజీ డెంటల్ ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులను తగ్గించడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది . ఈ మేరకు విశ్వవిద్యాలయం ఎండీఎస్
162 మందికి ఉత్తమ ర్యాంకులు మంత్రి కొప్పుల అభినందనలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ ఫలితాల్లో తెలంగాణ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తంగా 162 మంది విద్యార్థులు ఉత్తమ �