వైద్యుడిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన, ఎవర్గ్రీన్ కెరీర్గా పేరుగాంచిన వైద్య వృత్తిలో ప్రవేశించాలంటే ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేయాలి. ఈ కోర్సులో ప్రవేశాలు పొందడానికి జాతీయస్థాయిలో నిర్వహి
NEET | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET) పరీక్ష షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటి�
పీజీ ‘నీట్’ పరీక్ష కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ‘కాంపిటెంట్ అథారిటీ’ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిల
నీట్ ఎస్సీ కేటగిరీలో పావనికి 321వ ర్యాంక్ ఎంబీబీఎస్ చదివి పేదలకు సేవ చేయాలని తపన ఆదుకోవాలని దాతలకు తల్లిదండ్రుల వేడుకోలు బయ్యారం, మార్చి 13: ఆమె పేదింట్లో పుట్టిన చదువుల తల్లి. చిన్నతనం నుంచే చదువులో రాణ�
నీట్లో మంచి మార్కు లు తెచ్చుకొని ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆ యువతికి పేదరికం శాపంగా మారిం ది. చదువుకొనే స్థోమత లేక దాతలసాయం కోసం ఎదురుచూస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటు
ట్రస్మాతో గ్రావిటీ క్లౌడ్ సంస్థ ఒప్పందం హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ఆన్లైన్ ద్వారా అందించేందుకు తెలంగ�
టాప్ వంద ర్యాంకుల జాబితా వెల్లడించిన కాళోజీ హెల్త్ వర్సిటీ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయి అర్హత పరీక్ష (నీట్)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల స్టే ట్ ర్యాంకులను కాళోజీ నారాయణరావు
supreme court | నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అర్హత సాధించిన 305 మంది వారిలో 65 మంది గిరిజన విద్యార్థులకు ర్యాంకులు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ అభినందనలు హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ/మొయినాబాద్: జాతీయ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 16న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ జూ�
కెమెస్ట్రీ, జువాలజీ మధ్యస్థం నీట్ విద్యార్థులను వెన్నాడిన సమయాభావం హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలో ఫిజిక్స్ పేపర్ కఠ�