నీట్ ఎగ్జామ్ | మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
NEET | ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ
నీట్, జేఈఈ మెయిన్లో ‘టై-బ్రేకింగ్’కు కొత్త పద్ధతి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 27: జేఈఈ, నీట్లలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మార్కులు వస్తే ర్యాంకును నిర్ణయించడానికి ఇక �
జేఈఈ-మెయిన్స్| ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా, మిగిలిన రెండు దశల�
ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుద
గల్ఫ్ దేశాలు వారిని త్వరగా పనిలో చేర్చుకుంటాయని భావిస్తున్నాం దేశీయంగానూ ఉపాధికి చర్యలు.. పార్లమెంట్లో విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం నేపథ్యంలో విదేశాల్లోని భారత కార్మికులు, వ�