హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ-2022 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను గు�
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తమ కోచింగ్ సెంటర్లకు చెందిన ఏడుగురు విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆకాశ్ బైజూస్ కోచింగ్ సంస్థలు గురువారం ఒక ప్రకటనలో తెలిపా
162 మందికి ఉత్తమ ర్యాంకులు మంత్రి కొప్పుల అభినందనలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ ఫలితాల్లో తెలంగాణ గురుకులాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొత్తంగా 162 మంది విద్యార్థులు ఉత్త�
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
NEET | మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్ష రాస్తున్న అమ్మాయిలను ఫ్రిస్కింగ్ చేసిన కేసులో కేరళ పోలీసులు మరో ఇద్దరు టీచర్లు అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో కొందరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేదో సినిమాలో చూపించినట్లు.. అభ్యర్థి బదులుగా వేరేవాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లాడు.
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
నీట్ బిల్లు విషయంలో తమిళనాడు గవర్నర్ తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమన్నది. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుపై కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న త