హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రామయ్య ఎడ్యుకేషనల్ అకాడమీలో పలు ప్రవేశ పరీక్షల కోచింగ్లపై ఫీజు రాయితీ ఇచ్చేందుకు ఈ నెల 8న ప్రీ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనున్నారు. దిల్సుఖ్నగర్లోని అకాడమీలో జేఈఈ, ఐఐటీ, నీట్, ఫౌండేషన్ కోచింగ్, ఎన్టీఎస్ఈ, ఒలింపియాడ్లకు శిక్షణ, ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రారంభమైందని, వివరాలకు 0404896 3014/46141254 నంబర్లను సంప్రదించాలని చైర్మన్ లక్ష్మీనారాయణ తెలిపారు.