పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ నిర్వహించిన మొదటి రౌండ్ కౌన్సెలింగ్లోనే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని సీవోఈ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు.
ఐఐటీ అడ్వాన్డ్స్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రలోని వావిలాలపల్ల�
JEE | జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్లోడ్ చేస
ఐఐటీల్లో చదవాలన్న ఆసక్తి రానురాను అధికమవుతున్నది. ఇందుకు జేఈఈ అడ్వాన్స్డ్కు వస్తున్న దరఖాస్తులే నిదర్శనం. ఈ ఏడాది అత్యధికంగా 1.91లక్షల దరఖాస్తులొచ్చాయి. నిరుడు 1.89 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది రెండువేల�
దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా భావించే ఐఐటీల్లో చదివే విద్యార్థులకు కొలువులు లభించడం కష్టమవుతున్నది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్ త్వరలో ముగియనున్నది.
ఐఐటీల్లో చదివిన వారందరికీ ఉద్యోగాలు పక్కా, లక్షల్లో, కొందరికి కోట్లలో ప్యాకేజీలు ఖాయం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. ఐఐటీల్లో చదివినవారిలో దాదాపు 40 శాతం మందికి క్యాంపస్ ప్�
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జయభేరి మోగించారు. రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. తమ విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ �
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో పలు కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు 30 రోజులు ఐఐటీ, నీట్పై ఉచిత ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని మెటామైండ్ అకాడమీ చైర్మన్ ఏ మనోజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
JEE Main | జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది.
జేఈఈ అడ్వాన్స్కు 2021-2022 సెప్టెంబర్ 21కి ముందు ఇంటర్ రాసినవారు అర్హులు కాదని ప్రకటించడం తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయాన్ని తలపెట్టడమే అవుతుందని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు