జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అత్యుత్తమ మార్కులతో ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను శనివారం నేరేడుచర్లలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఘనంగా సన్మానించింది.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ మరో కొత్త నిబంధన పెట్టింది. సొసైటీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులు లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ కల్పించాలని గురుకుల �
IIT | రాబోయే విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో దాదాపు ఆరు వేలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగేండ్లల్లో 6,576 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఐఐటీల విస్తరణకు కేంద్రం మంత్రివర్గం ఇటీవలే పచ్చాజెం�
ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశ�
ఐఐటీ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సును ఈ ఏడాది నుంచి మరో 10 ఎస్సీ గురుకులాల్లో ప్రవేశపెట్టనున్నారు. గౌలిదొడ్డి, కరీంనగర్ సీఈవో(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) తరహాలోనే 10 గురుకులాలను తీర్చిదిద�
RS Praveen Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్�
దేశంలో అత్యున్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అదరగొట్టాయి. ఈ సారి ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్లకు చెందిన విద్యార్థులు అత్యధిక ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఐఐటీ మ�
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో విద్యాభ్యాసం.. కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు ఇద్దరు ఐఐటీ విద్యార్థులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి, ఎ
ఐఐటీ హైదరాబాద్లోని 23 మంది అధ్యాపకులు స్టాన్ఫోర్డ్ ప్రపంచంలోని టాప్ 2 శాతం సైంటిస్టుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఐఐటీహెచ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఐఐటీ గువాహటి అకడమిక్ అఫైర్స్ డీన్ కేవీ కృష్ణ రాజీనామా చేశారు. కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ గదిలో సోమవారం ఉరివేసుకుని కనిపించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరస
పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ నిర్వహించిన మొదటి రౌండ్ కౌన్సెలింగ్లోనే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని సీవోఈ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు.