జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం..
గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(త్రిబుల్ ఐటీ)లో పరిశోధన, అభివృద్ధి విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ షోకేస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఐఐటీలో పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. గురువారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. నెల వ్యవధిలో ఇక్కడ ఇది మూడో ఘటన. జార్ఖండ్లోని దంకా
GATE admit cards | ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష అడ్మిట్ కార్డులు బుధవారం విడుదలకానున్నా�
రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్ధలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ విదేశీ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. భారత విద్యా సంస్ధల నైపుణ్యాలను దేశ సరిహద్దుల వెలుపల విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీస
మనోజ్ ఢిల్లీలోని ఓ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేశాడు. ఆ అనుభవం పరీక్షల ప్రిపరేషన్కు ఎంతగానో ఉపకరించింది. అక్కడ మాగ్జిం గోర్కి, అబ్రహం లింకన్లాంటి రాజనీతివేత్తలు మొదలు గజానన్ మాధవ్ ముక్తిబోధ్ లాంటి �
ఇస్రోలో చేరడానికి ఐఐటీయన్లు ఆసక్తి చూపటం లేదని, దీంతో అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ను పొందలేకపోతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యుత్తమ ప్రతిభ.. మంచి ర్యాంకు.. అత్యున్నత విద్యాసంస్థల్లో సీటు. ఇక జీవితంలో స్థిరపడ్డట్టేనని తల్లిదండ్రుల ధీమా. ఇవన్నీ ఒక్క ఒత్తిడి ముందు చిత్తవుతున్నాయి. చదువుల భయం.. మానసిక ఒత్తిడి ముందు పటాపంచలవుతున్
సమగ్ర అధ్యయనం లేకుండా దేశంలో నదుల అనుసంధానం చేపడితే లాభాల కంటే నష్టాలే ఎక్కువని పరిశోధకులు హెచ్చరించారు. అవగాహన లేమితో అనుసంధానం చేస్తే రుతు పవనాలకు అంతరాయం ఏర్పడి దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ఆ�
టెక్నాలజీలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజా రవాణాలో సాంకేతికత తోడైతే ప్రమాదాలు 100 శాతం నివారించవచ్చని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంపస్లో “టెక్నాలజీస్ ఫర్ అ�
IIT | ప్రతి ఏడాదీ భారత్లో కొత్తగా ఐఐటీ, ఐఐఎమ్ విద్యాసంస్ధలు ప్రారంభిస్తున్నామంటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో చెప్పింది ఉత్త మాటే. రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాన్ సర్కార్ గత ఐదేండ్లలో�
Shakuntala Bhagat | శకుంతల భగత్ తండ్రి ఎస్బీ జోషి అప్పటికే ముంబైలో పెద్ద ఇంజినీర్. కూతురి ఆసక్తిని గమనించి సివిల్ ఇంజినీరింగ్ చదివించారు. వీరమాత జిజియాబాయి టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. తొలి మ
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో పాలకులు విఫలమయ్యారు. ప్రజల జీవన ప్రమాణం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు విద్యపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ‘ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం �