ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు అద్భుతం చేశారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. ఐఐటీ కాన్పూర్లో శనివారం నిర్వహించిన పరీక్షలో విజయవంతమయ్యార�
‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ �
సోషల్ మీడియాకు, సెల్ఫోన్కు దూరంగా ఉండటం. అప్పుడప్పుడు ఇండోర్గేమ్స్ ఆడ టం. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదవడం. ఫ్యాకల్టీ చెప్పినట్టు నడుచుకోవడం.. ఈ సోపానాలే తనకు విజయాన్ని తెచ్చిపెట్టాయని జేఈఈ అడ్వాన్స్�
జేఈఈ అడ్వాన్డ్స్ - 2023 ఫలితాలు ఆదివారం విడుదల కాగా, అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి కేంద�
సముద్ర జలాలతో హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఐఐటీ మద్రాస్కి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనదని, దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను సాధ�
దేశంలోని ఐఐటీల్లో (IIT) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షను (Entrance exam) నిర్వహిస్తారు.
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్కార్డులను సోమవారం ఐఐటీ గువాహటి విడుదల చేసింది. జూన్ 4న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో (IIT) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష వచ్చే నెల 4న జరుగనుంది. ఈ ప్రవేశపరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను
ఐఐటీల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియనున్నది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు.
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ
IIT | దేశవ్యాప్తంగా ఐఐటీల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సు త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇంజినీరింగ్తో పాటు అన్నిరకాల కోర్సులు ఐఐటీల్లో అందుబాటులోకి వస్తుండగా, తాజాగా బీఈడీ కోర్సు కూడా ఈ జాబితాలో చేరనున్న�