బాసర ట్రిపుల్ ఐటీ చరిత్రలో పలు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఒక మైలు రాయిగా నిలుస్తుందని మిగులుతుందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు
గ్లోబల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ ముగ్గురు ఐఐటీ విద్యార్ధులకు రూ . 4 కోట్ల పైబడిన వార్షిక వేతన ప్యాకేజ్ను ఆఫర్ చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఐఐటీలతో సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో హిందీ లేదా ప్రాంతీయ భాషలలో బోధన సాగించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించడం తీవ్ర అభ్యంతరకరం.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన రాష్ట్ర విద్యార్థులు పోలు లక్ష్మీసాయి లోహిత్రెడ్డికి 2వ ర్యాంకు నేటి నుంచి జోసా రిజిస్ట్రేషన్ ఐఐటీల్లో 16వేలకు పైగా సీట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగా�
ఎన్పీటీఈఎల్ పోర్టల్లో ఆన్లైన్ పాఠ్యాంశాలు అందుబాటులో 500కు పైగా కోర్సుల వీడియో పాఠాలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో చేరాలన్నది చాలామంది విద్యార్థుల కల. అక్కడి బోధనా విధానం.. విద్�
JEE Advanced | ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30
జాతీయ స్థాయిలో ర్యాంకులు కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల హవా కొనసాగింది. వివిధ క్యాటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిం చి, సత్తాచాటారు. విద్యార�
సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావాలన్నదే సీఎం కేసీఆర్ కోరికని, దాన్ని నిజం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులు, కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సాంకేతికతకు అ�
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. – న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మ�