IIT Student | అమ్మనాన్న చిన్నప్పుడే చనిపోయారు.. ఆలనాపాలనా చూసేవారు లేక అనాథాశ్రమంలో పెరిగాడు.. అద్భుత ప్రతిభ ఉన్న ఆ యువకుడు దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-భువనేశ్వర్లో సీటు
హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఐఐటీ, నీట్ ఫలితాల్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా గురుకుల పాఠశాలల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
ఐవోసీ చైర్మన్ అభినందనతిరువనంతపురం: సాధించాలన్న తపన, అంతకు మించిన పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు ఆర్య రాజగోపాలన్. తన చదువు కోసం గత 20 ఏండ్లుగా పెట్రోల్ బంకులో శ్రమిస్తున్న తండ్రి కలను ఆమె స
Jee Advanced | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్ ఏగ్రూప్ అయినాసాంకేతికత వేగంగా అ భివృద్ధి చెందుతుంది. కాలం మారుతుంది. ఏం చదివాం అనేది ముఖ్యం కాదు ఏ రంగంలో ఆసక్తి ఉంది, దానిలో ప్రతిభ ఎంత అనేది ప్రధానంగా మారింది. ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, �
14 అంగుళాల టెలిస్కోప్ను రూపొందించిన ఐఐటీహెచ్ నిధులు సమకూర్చిన డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/కంది, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండి
క్యాంపస్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారతదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కొన్ని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీల్లో సీట�
తయారు చేసిన ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు న్యూఢిల్లీ, ఆగస్టు 9: గాయాలు మానడానికి కట్టిన పట్టీలు తొలగించేప్పుడు చాలా నొప్పి వేస్తుంది. కొన్ని సందర్భాల్లో గాయమైన చోట చర్మం పట్టీతో పాటే వచ్చి రక్తం కూడా కారుత�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు పూర్తి కావచ్చింది. జులైలోపు ఇది మొత్తంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే థర్డ్ వేవ్ తప్పదన్న వార్తల నేపథ్యంలో అసలు అది ఎప్పుడు వస్తుందన్నదా�
హైదరాబాద్ , జూన్ 6: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామ�