తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర గౌలిదొడ్డి కళాశాల విద్యార్దులు ఘన విజయం సాధించారు. 80 మంది విద్యార్దులు పరీక్షకు హాజరవ్వగా 21 మంది విద్యార్దులు డైరెక్ట్ ర్యాంకులు, 19 మంది విద్యా�
JEE Advanced Exam | ఐఐటీల్లోని సీట్లభర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 18న జాతీయంగా పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 2.5 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశ�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ ర్యాంక్ సాధించాడు. జాతీయస్థాయిలో ఎస్సీ క్యాటగిరి విభాగంలో 8,415 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా శశాంక్ను తల్లిదండ్రులు, స్థానికులు అభినంది
EE Result | తిమ్మాపూర్,ఏప్రిల్19: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలోని ఎస్ ఆర్ విద్యా సంస్థలకు చెందిన 185 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా�
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి దేశవ్యాప్తంగానూ, 15 విదేశీ నగరాల్లోనూ ఈ పరీక్షలు జరుగు
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ విద్యార్థి నిర్ణయం, ప్రవర్తన జీవితం నిలబడాలా లేదా పడేయాలా అనేది తెలుపుతుంది.
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఉచిత శిక్షణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీల) విద్యార�
ఇంజినీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎంట్రెన్స్ టెస్టుల్లో ‘ఆన్సర్ కీ చాలెంజ్' చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజుగా వసూలు చేయా�
JEE Mains 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఆశావహులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2024 నవంబర్ 5-18 మధ్య తమ కోర్సులను వదులుకున్న ఆశావహులు జేఈఈ-అడ్వాన్స్డ్ కోసం నమోదు చేసుకునేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ ఎంట్రెన్స్టెస్ట్కు తేదీలు సెట్ కావడంలేదు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ పరీక్షలు ఈ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారాయి. ఆన్లై
Girl Suicide | టాప్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య (Girl Dies By Suicide) చేసుకుంది.