2024 ఏడాదికి సంబంధించి జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ ఖరారయినట్టు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-1 వచ్చే ఏడాది జనవరిలో, ఏప్రిల్ మూడో వారంలో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్క�
Minister Errabelli | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండిలో సీటు సాధించిన మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండల చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు నాగన్న, మహేశ్వరి దంపతుల కూతుర
జేఈఈ అడ్వాన్స్డ్ను రద్దుచేసి, జాతీయ స్థాయిలో ఉమ్మడి ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఐఐటీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవలి ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, పలు
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఆదివారం జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్2023 పరీక్ష సజావుగా ముగిసింది. ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు సమాచారం.
మహబూబ్నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థి కె.పవన్కుమార్ జేఈఈలో 99.10 పర్సంటైల్తో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల బృందం అభినందించారు.
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నది. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్�
అదానీ కుంభకోణం మీద జేపీసీ వేయాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.. మరోవైపు అదే ఢిల్లీలో వేలాదిమంది కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధనకు మళ్లీ ఉద్యమ బాట పట్టారు.
‘ఎంసెట్, జేఈఈ, నీట్లో మా విద్యా సంస్థ ప్రభంజనం సృష్టించింది. అన్ని ర్యాంకులూ మావే. ఒకటి.. రెండు.. మూడు..’ అంటూ ఉదరగొట్టే అడ్వర్టయిజ్మెంట్లకు అడ్డకట్టవేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టనున్నది.
కోర్ గ్రూపుల్లోని డిపార్టుమెంట్లు, సీట్ల మూసివేత కు, కేవలం సీఎస్ఈ గ్రూప్లో సీట్లు పెంచుకొనేందు కు దాదాపు 80కిపైగా కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, దీనిపై కసరత్తు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పట్టణాల జాబితా నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, వికారాబాద్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. నిరుడు రాష్ట్రంలోని 23 పట్టణాల్లో నీట్ నిర్వహించగా, ఈ ఏడాది 21 పట్�
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి, సత్తా చా టారు. జాతీయంగా 20 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ను సాధించగా, వారిలో ముగ్గురు మన విద్యార్
జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు.
జేఈఈ అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ ఊరట కల్పించింది. అర్హత నిబంధనలను సడలించింది. ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు, జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు 12వ తరగతి బోర్డు పరీక్షలో 75 శాతం మార్కులు రాకప