జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి, సత్తా చా టారు. జాతీయంగా 20 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ను సాధించగా, వారిలో ముగ్గురు మన విద్యార్
జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు.
జేఈఈ అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ ఊరట కల్పించింది. అర్హత నిబంధనలను సడలించింది. ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు, జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు 12వ తరగతి బోర్డు పరీక్షలో 75 శాతం మార్కులు రాకప
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4న పరీక్ష జరగనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు
జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదన వచ్చే ఏడాది ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ (మెయిన్), నీట్ను సీయూఈటీ (కామన్ యూనివర�