అదానీ కుంభకోణం మీద జేపీసీ వేయాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.. మరోవైపు అదే ఢిల్లీలో వేలాదిమంది కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధనకు మళ్లీ ఉద్యమ బాట పట్టారు.
‘ఎంసెట్, జేఈఈ, నీట్లో మా విద్యా సంస్థ ప్రభంజనం సృష్టించింది. అన్ని ర్యాంకులూ మావే. ఒకటి.. రెండు.. మూడు..’ అంటూ ఉదరగొట్టే అడ్వర్టయిజ్మెంట్లకు అడ్డకట్టవేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టనున్నది.
కోర్ గ్రూపుల్లోని డిపార్టుమెంట్లు, సీట్ల మూసివేత కు, కేవలం సీఎస్ఈ గ్రూప్లో సీట్లు పెంచుకొనేందు కు దాదాపు 80కిపైగా కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, దీనిపై కసరత్తు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పట్టణాల జాబితా నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, వికారాబాద్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. నిరుడు రాష్ట్రంలోని 23 పట్టణాల్లో నీట్ నిర్వహించగా, ఈ ఏడాది 21 పట్�
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించి, సత్తా చా టారు. జాతీయంగా 20 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ను సాధించగా, వారిలో ముగ్గురు మన విద్యార్
జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు.
జేఈఈ అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ ఊరట కల్పించింది. అర్హత నిబంధనలను సడలించింది. ఐఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు, జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు 12వ తరగతి బోర్డు పరీక్షలో 75 శాతం మార్కులు రాకప
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4న పరీక్ష జరగనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు