దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4న పరీక్ష జరగనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు
జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదన వచ్చే ఏడాది ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జేఈఈ (మెయిన్), నీట్ను సీయూఈటీ (కామన్ యూనివర�
జేఈఈ మెయిన్ పరీక్షలపై విద్యార్థుల్లో ఆయోమయ పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 23 నుంచే ప్రారంభం కావలసిన మెయిన్-1 పరీక్షలకు ఇంకా అడ్మిట్కార్డులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం.
జేఈఈ మెయిన్-1 (మొదటి సెషన్) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో పేర్కొన్�