ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. టాప్ -10 ర్యాంకుల్లో మూడు రాష్ట్ర విద్యార్థులే కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ విద్యార్థి బీ సందేశ్ ఆలిండియా మూడోర్యాంకుతో అదరగొట్టాడు. ఇ�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు సత్తాచాటినట్టు డైరెక్టర్లు పీ సింధూర నారాయణ, పీ శరణినారాయణ తెలిపారు. తెలుగు రాష్ర్టాలతో పాటు, సౌతిండియా ఫస్ట్ర్యాంక్ నారాయణ విద్యాసంస్థలే దక్కించు�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఆల్టైమ్ రికార్డు నమోదుచేసినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆలిండియా మొదటి ర్యాంకుతో పాటు ఓపెన్ క్యాటగిర�
ఐఐటీ అడ్వాన్డ్స్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రలోని వావిలాలపల్ల�
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ(అడ్వాన్స్డ్)-2024లో ప్రవేశానికి ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయస్థాయిలో ఎస్సార్ వి�
జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆలిండియా క్యాటగిరీలో రాష్ర్టానికి చెందిన సాయిదివ్యతేజారెడ్డి 15వ ర్యాంకు, రిషిశేఖర్ శుక్లా 19వ ర్యాంకు సాధించడం పట్ల ఆకాశ్ ఇనిస్టిట్యూట్ అభినందనలు తెలిపింది.
జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 4 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం..
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనున్నది. జేఈఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. తుది గడువు సమీపిస్తుండటంతో, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయ