గురుకుల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సకల సౌకర్యాలతో రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు సమగ్ర మూర్తిమత్వం లభించేలా బోధన సాగుతుండటంతో జాతీయ స్థ
నీట్, జేఈఈ మెయిన్లో ‘టై-బ్రేకింగ్’కు కొత్త పద్ధతి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 27: జేఈఈ, నీట్లలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మార్కులు వస్తే ర్యాంకును నిర్ణయించడానికి ఇక �
ఐఐటీ ఖరగ్పూర్ అధికారుల వెల్లడి న్యూఢిల్లీ, మే 26: కరోనా కారణంగా ‘జేఈఈ అడ్వాన్స్-2021’ ప్రవేశపరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్పూర్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జూలై 3న ప్రవేశ పరీక్ష జరుగాల్సి ఉ�
కరోనా నేపథ్యంలో నిర్ణయంనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించాల్సిన ‘మే నెల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ‘జేఈఈ అడ్వాన్స్-2021’ పరీక్షను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 3వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం, పర�
దేశవ్యాప్తంగా పలు జాతీయ, రాష్ట్రీయ స్థాయి ప్రఖ్యాత ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే జాతీయప్రాముఖ్యం కలిగిన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వ�
ముగ్గురు విద్యార్థులకు వందకు వంద పర్సంటైల్అన్ని క్యాటగిరీల్లో ప్రతిభ చాటిన మన విద్యార్థులుహైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను జాతీయ పరీక్ష సంస్థ (�
బాలికల విభాగంలో దేశంలోనే టాపర్మెయిన్లో మన అమ్మాయికి 99.99 పర్సంటైల్బాలుర విభాగంలో రాష్ట్ర టాపర్గా విశ్వనాథ్ఎస్టీ కోటాలో టాప్ 3లో తెలంగాణ విద్యార్థులేదేశవ్యాప్తంగా ఈ సారి ఆరుగురికే 100 పర్సంటైల్గతే�