న్యూఢిల్లీ, మార్చి 5: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు సం బంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వె లవరించింది. దేశవ్యాప్తంగా సీబీఎస్ ఈ, స్టేట్ బోర్డుల గుర్తింపు పొందిన ఓ పెన్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థు లు నీట్ పరీక్ష రాసేందుకు అర్హులేనని స్పష్టం చేసింది.
ఇంతకాలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 4(2)(a) ని బంధన ప్రకారం.. ఓపెన్ స్కూళ్లలో చ దివిన విద్యార్థులు మెడికల్ ఎంట్రెన్స్ రాయడానికి వీలుండేది కాదు. 2018లో ఢిల్లీ హైకోర్టు సైతం ఈ నిబంధనను తప్పుపట్టింది.