సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే ఏడాది జరిగే పదో తరగతి, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల తుది షెడ్యూలును విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. పదో తరగతి బో�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ప్రకటించారు.
పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అర్హత నిబంధనలను సీబీఎస్ఈ కఠినతరం చేసింది. పరీక్షలు రాయడానికి అర్హత పొందాలంటే విద్యార్థులు కనీసం 75 శాతం తరగతులకు హాజరై ఉండాలని తెలిపింది.
CBSE | తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ ఎగ్జామ్స్ను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. జూన్ 25న ఈ నిర్ణయాన్ని బోర్డ్ పాలక మండలి ఆమోదించింది.
పాఠశాలల్లో విద్యార్థుల కనీస హాజరు శాతంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10, 12 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం
అఫిలియేషన్ బై-లాస్ను సీబీఎస్ఈ సవరించింది. దీని ప్రకారం, పాఠశాల భవనంలో మొత్తం బిల్టప్ కార్పెట్ ఏరియా ఆధారంగా సెక్షన్ల సంఖ్యను గరిష్ఠంగా నిర్ణయించి, అనుమతి ఇస్తుంది.
ప్రతి సెక్షన్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యార్థుల సంఖ్యకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ప్రతి సెక్షన్కు 45 మంది విద్యా
వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పరీక్ష ఒత్తిడిని తగ్గించి ఏడాదంతా వేచి ఉండకుండా తమ ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇచ్చేందుకు ఏడాదికి రెండ�
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
సీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫ
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రముఖ విద్యాసంస్థలైన జగిత్యాలలోని కేజీఆర్, జాబితాపూర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
సీబీఎస్ఈ పదో తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద రావు హర్షం వ్య�
నారాయణ ప్రభంజనం కొనసాగుతున్నది. ఇప్పటికే ఇంటర్మీడియెట్ ఫలితాల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థులు సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచారు. అత్యధిక బ్రాంచిల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా�
సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో
CBSE Class 10 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10 Result) విడుదలయ్యాయి.