CBSE 10th Result : దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూసిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
దేశంలో త్రిభాషా విధానం కేవలం విద్యావిధానం మాత్రమే కాదు, భాష, సంస్కృతి, రాజకీయాల కలయికలో ఉన్న సున్నితమైన అంశం. సెంట్రల్ బోర్డ్ త్రిభాషా వైఖరి భారతీయ భాషలకు అనుకూలమా? లేక అడ్డంకా? అనే ప్రశ్నకు ఒకే సమాధానం �
త్రిభాషా విధానంపై పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఆదేశాలు జారీచేసింది. పుస్తకాలు లేకపోయినప్పటికీ, మూడో భాషను బోధించాల్సిందేనంటూ స్పష్టంచేసింది. వారంలోగా దీన్ని అమ
MK Stalin | కేంద్ర సర్కారు (Union Govt) పైన, సీబీఎస్ఈ (CBSE) పైన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు �
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తన కొత్త పాఠ్యప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని, 9వ తరగతికి గణితం, సైన్స్కు రెండు స్థాయ�
CBSE : ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది.
CBSE Class 12 Board Exams : ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో పరీక్షల్ని రద్దు చేసింది.
CBSE Exams Cancelled | పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆ దేశాల్లో జరగాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్�
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పశ్చిమాసియాలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
CBSE Exams | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు పశ్చిమాసియా దేశాలలో మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వాయిదా వేసింది. మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు ప�
దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస�
టేకులపల్లి, ఫిబ్రవరి 10 : టేకులపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని బద్దుతండ ఏకలవ్య ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తెలిపారు.
రాష్ట్రంలో ఒకటో తరగతిలో అడ్మిష న్లు కల్పించే విషయంపై గందరగోళ పరిస్థితు లు ఉన్నాయి. ఆరేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా..? లేక ఐదేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా అన్న విషయంపై సందిగ్ధత నె�
రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి అన్ని బోర్డుల పాఠశాలల్లో 9,10 తరగతుల్లో 2026-27 విద్యాసంవత్సరంలోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితార�