నీట్-2026, సీయూఈటీ, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకల గురించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026పై కూడా తాజాగా ఆరోపణలు వెల
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-Evaluation) ప్రక్రియ నుంచి ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (COEMPT Edutek PVT Ltd)' �
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాల�
ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఎస్ఈ సైబర్ రక్షణ వ్యవస్థ ఏమాత
CBSE : సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్స్క్రీన్ మార్కుల కేటాయింపులో తీవ్ర గందరగోళం, అవకతవకలపై ఏకసభ్య కమిషన్తో విచారణకు ఆదేశించిన కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి లొఖాండే ప్రశాంత్ సీతారామ్
Rahul Gandhi | సీబీఎస్ఈ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్గాంధీ (
ఇప్పుడు దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ వివాదం పెద్ద దుమారమే రేపుతున్నది. దేశ అత్యున్నత విద్యాబోర్డును జెన్ జీ కిడ్స్ ఏకిపారేస్తున్నారు. ప్రశ్నలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
సీబీఎస్ఈ 12వ తరగతి మారుల కేటాయింపులో చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, అవకతవకలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్' వేదికగా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకుంటు�
ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై విద్యార్థుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగా తమ జవాబు పత్రాలు తారుమారు అయ్యాయ