జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచ�
CBSE: త్రి భాషా విధానం అమలుపై ఇవాళ సీబీఎస్ఈ కొత్త సూచనలు జారీ చేసింది. మూడు భాషలు చదవాలన్న నిబంధన నుంచి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులను మినహాయిస్తున్నట్లు సీబీఎస్ఈ చెప్పింది. ఇక ప్రస్తు
CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 7-9 తరగతి విద్యార్థులు పదో తరగతి వ�
AP EAPCET | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఎప్సెట్ పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులకు కన్వీనర్ కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
నీట్-2026, సీయూఈటీ, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకల గురించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026పై కూడా తాజాగా ఆరోపణలు వెల
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-Evaluation) ప్రక్రియ నుంచి ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (COEMPT Edutek PVT Ltd)' �
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాల�
ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఎస్ఈ సైబర్ రక్షణ వ్యవస్థ ఏమాత
CBSE : సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్స్క్రీన్ మార్కుల కేటాయింపులో తీవ్ర గందరగోళం, అవకతవకలపై ఏకసభ్య కమిషన్తో విచారణకు ఆదేశించిన కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి లొఖాండే ప్రశాంత్ సీతారామ్
Rahul Gandhi | సీబీఎస్ఈ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్గాంధీ (
ఇప్పుడు దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ వివాదం పెద్ద దుమారమే రేపుతున్నది. దేశ అత్యున్నత విద్యాబోర్డును జెన్ జీ కిడ్స్ ఏకిపారేస్తున్నారు. ప్రశ్నలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.