CBSE Exams Cancelled | పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆ దేశాల్లో జరగాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్�
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పశ్చిమాసియాలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
CBSE Exams | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు పశ్చిమాసియా దేశాలలో మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వాయిదా వేసింది. మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు ప�
దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస�
టేకులపల్లి, ఫిబ్రవరి 10 : టేకులపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని బద్దుతండ ఏకలవ్య ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తెలిపారు.
రాష్ట్రంలో ఒకటో తరగతిలో అడ్మిష న్లు కల్పించే విషయంపై గందరగోళ పరిస్థితు లు ఉన్నాయి. ఆరేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా..? లేక ఐదేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా అన్న విషయంపై సందిగ్ధత నె�
రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి అన్ని బోర్డుల పాఠశాలల్లో 9,10 తరగతుల్లో 2026-27 విద్యాసంవత్సరంలోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితార�
వచ్చే ఏడాది(2026)లో ప్రారంభం కానున్న 10వ తరగతి కోసం సవరించిన రెండు-పరీక్షల విధానం కింద రెండవ బోర్డు పరీక్షను రాసే విద్యార్థులకు కొన్ని స్పష్టమైన ఆంక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే ఏడాది జరిగే పదో తరగతి, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల తుది షెడ్యూలును విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. పదో తరగతి బో�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ప్రకటించారు.
పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అర్హత నిబంధనలను సీబీఎస్ఈ కఠినతరం చేసింది. పరీక్షలు రాయడానికి అర్హత పొందాలంటే విద్యార్థులు కనీసం 75 శాతం తరగతులకు హాజరై ఉండాలని తెలిపింది.
CBSE | తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ ఎగ్జామ్స్ను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. జూన్ 25న ఈ నిర్ణయాన్ని బోర్డ్ పాలక మండలి ఆమోదించింది.
పాఠశాలల్లో విద్యార్థుల కనీస హాజరు శాతంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10, 12 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం
అఫిలియేషన్ బై-లాస్ను సీబీఎస్ఈ సవరించింది. దీని ప్రకారం, పాఠశాల భవనంలో మొత్తం బిల్టప్ కార్పెట్ ఏరియా ఆధారంగా సెక్షన్ల సంఖ్యను గరిష్ఠంగా నిర్ణయించి, అనుమతి ఇస్తుంది.