CBSE 10th Results | సీబీఎస్ఈ పదో తరగతి రెండో బోర్డ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 2026 నుంచే పదో తరగతిలో రెండు బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన బోర్డు పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 దాకా జరగ్గ
మూడు భాషల విధానం దేశంలో మరోసారి వివాదాల తుఫాన్ రేపుతున్నది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ దృక్పథం, అమలులో లోపాలు, సమాఖ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా సీబీఎస్ఈ ద్వారా 9
సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో భాగంగా 9వ తరగతిలో తృతీయ భాషను ప్రవేశపెట్టడాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. బోర్డు పరీక్షలకు ముందు ఇలా చేయడం వల్ల విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడి పడుతుందని జస్టిస్�
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు తృతీయ భాష తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మంగళవారం ప్రకటించింది.
CBSE Results | సీబీఎస్ఈ సెకండ్ బోర్డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి విద్యార్థుల్లో నిరాశ పెరుగుతున్నది. ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చాలామంది సోషల్ మీడియా బాట �
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచ�
CBSE: త్రి భాషా విధానం అమలుపై ఇవాళ సీబీఎస్ఈ కొత్త సూచనలు జారీ చేసింది. మూడు భాషలు చదవాలన్న నిబంధన నుంచి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులను మినహాయిస్తున్నట్లు సీబీఎస్ఈ చెప్పింది. ఇక ప్రస్తు
CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 7-9 తరగతి విద్యార్థులు పదో తరగతి వ�
AP EAPCET | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఎప్సెట్ పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులకు కన్వీనర్ కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
నీట్-2026, సీయూఈటీ, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకల గురించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026పై కూడా తాజాగా ఆరోపణలు వెల
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-Evaluation) ప్రక్రియ నుంచి ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (COEMPT Edutek PVT Ltd)' �
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాల�
ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప