ప్రస్తుత అకడమిక్ షెడ్యూల్ ప్రకారం 10, 12 తరగతులకు ఒక ఏడాదిలో రెండుసార్లు వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని సీబీఎస్ఈ కేంద్ర విద్యాశాఖకు స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు తదితర అంశాల్లో తప్పు దోవ పట్టించే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీబీఎస్ఈ సోమవారం విద్యార్థులను హెచ్చరించింది. వార్తలను సరి చూసుకోకుండా ప్రచురించే ఆన్లైన్ �
దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో విద్యార్థులకు థియరీ పరీక్షలకు, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో గణనీయమైన తేడా ఉండటం పట్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆందోళన వ్యక్తం చే�
స్కూళ్లలో అమలవుతున్న అంతర్గత మూల్యాంకనాన్ని సమీక్షించాలని సీబీఎస్ఈ కోరింది. ఈ మూల్యాంకన విధానాలను సమీక్షించాలని బుధవారం ఈ మేరకు స్కూళ్లకు సూచనలిచ్చింది.
ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్ప
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్
సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల్లో మరోసారి బాలికలు రాణించారు. గత ఏడాదితో పోలిస్తే 90-95 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల శాతం కూడా పెరిగింది. సోమవారం సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలను విడుదల చేసింది.
2025-26 అకడమిక్ సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై విధివిధానాలు రూపొందించాలని సీబీఎస్ఈని కేంద్ర విద్యా శాఖ కోరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఆరు, తొమ్మిది, పదకొం డు తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్' ను వర్తింపజేస్తూ సీబీఎస్ఈ పైలట్ ప్రాజెక్ట్ను చేపట్టింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఈ పైలట్ ప్రాజెక్ట్లో పాల్గొనేందుకు తమ అనుబంధ
బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవశాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రశ్నను అటెం�
టెట్ ఫీజుల పెంపుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం తగదని హితవుపలికారు. సీటెట్తో పోల్చితే టెట్ ఫీజులు రెట్టింపు ఉన్నాయని విమర్శిం�
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ద్వారా పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల డాటా ఇవ్వాలని కేంద్రాన్ని త్వరలో కోరునున్నట్టు రాష్ట్ర