తొమ్మిది, పది తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పలు విమర్శలకు తావిస్తున్నది. తమిళనాడులో డీఎంకే నేత ఇల
ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 విద్యార్థులకు త్రి భాషా విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 85 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.
CBSE | ఈ సంవత్సరం తొలిసారిగా సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ మూల్యాంకనం (Digital Evaluation) చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో సాంకేతిక లోపం (Technical issue) తలెత్తిందని, దాంతో మూల్యాంకనం ఆలస్యమ�
CBSE 10th Result : దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూసిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
దేశంలో త్రిభాషా విధానం కేవలం విద్యావిధానం మాత్రమే కాదు, భాష, సంస్కృతి, రాజకీయాల కలయికలో ఉన్న సున్నితమైన అంశం. సెంట్రల్ బోర్డ్ త్రిభాషా వైఖరి భారతీయ భాషలకు అనుకూలమా? లేక అడ్డంకా? అనే ప్రశ్నకు ఒకే సమాధానం �
త్రిభాషా విధానంపై పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఆదేశాలు జారీచేసింది. పుస్తకాలు లేకపోయినప్పటికీ, మూడో భాషను బోధించాల్సిందేనంటూ స్పష్టంచేసింది. వారంలోగా దీన్ని అమ
MK Stalin | కేంద్ర సర్కారు (Union Govt) పైన, సీబీఎస్ఈ (CBSE) పైన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు �
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తన కొత్త పాఠ్యప్రణాళికను శుక్రవారం విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని, 9వ తరగతికి గణితం, సైన్స్కు రెండు స్థాయ�
CBSE : ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది.
CBSE Class 12 Board Exams : ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో పరీక్షల్ని రద్దు చేసింది.
CBSE Exams Cancelled | పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆ దేశాల్లో జరగాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్�
ఇరాన్-అమెరికా యుద్ధంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పశ్చిమాసియాలో జరగాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.